ముందున్నది మండే కాలం

– కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు – దహేగాంలో అత్యధికం 46.5 డిగ్రీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఎండల తీవ్రత మరింతగా కొనసాగనుంది. నిజానికి రుతుపవనాలు ఈనెల 26న కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా…

