Day May 26, 2026

ఎబోలా కేసులు నమోదు కాలేదు

– ప్రజలు ఆందోళన చెందొద్దు – ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది – వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఆ లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎబోలా విషయంలో…

మీ పాలనలో ఎంత ధాన్యం కొన్నారో..

– ఆత్మ పరిశీలన చేసుకోవాలి – బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : బీఆర్‌ఎస్ తన పదేళ్ళ పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేసిందో ఒకసారి విమర్శ చేసుకోవాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యాన్ని…

ఏసీబీ వలలో అవినీతి చేపలు

– పట్టుబడిన‌ మహిళా తహసిల్దార్, సర్వేయర్ మేడ్చల్, ప్ర‌జాతంత్ర‌, మే 26: : ఏసీబీ వలలో రెండు అవినీతి చేప‌లు చిక్కాయి. నాలా కన్వర్షన్ కోసం, భూములు సర్వే చేయడానికి లంచం తీసుకుంటూ మ‌హిళా తహసీల్దార్, మండల సర్వేయర్  రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రూ.2 లక్షల…

అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్‌ వాణి తేది: 22-4-1986  ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. …

అధికార మార్పిడిపై చర్చించలేదు

– నాయకత్వ మార్పుపై ఊహాగానాలే – రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికలపైనే చర్చించాం – కర్నాటకంపై పెద్దల సమావేశం.. వేణుగోపాల్ వివరణ న్యూఢిల్లీ, మే 26: కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై కాంగ్రెస్ సమావేశంలో ఎలాంటి చర్చా జరగలేదని కేసీ వేణుగోపాల్ అన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ…

డిజిటల్ ప్రపంచంలో ‘బొద్దింక’ గర్జన.

“ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వచ్చిన జెన్జీ  ఉద్యమాలకు, మనదేశంలో కనిపిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూవ్‌ మెంట్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో పర్యావరణ మార్పులపై జరిగిన ఉద్యమాలు, కెన్యాలో యువత నడిపించిన ఆర్థిక సంస్కరణల వ్యతిరేక ఆందోళనలు, అలాగే బంగ్లాదేశ్‌లో విద్యార్థులు సాధించిన చారిత్రాత్మక మార్పులు అన్నీ కూడా…

వ్యాపారీకరణ ముసుగులో చార్ ధాం యాత్ర

  మోక్ష మార్గంలో హిమాలయ సాక్షిగా మహా దోపిడీ – భీతిల్లజేసే నిజాలు భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు అత్యున్నత ప్రాధాన్యత ఉంది. మోక్ష సాధనకు, ఆత్మశుద్ధికి ఇవి మార్గాలుగా భావిస్తారు. ముఖ్యంగా హిమాలయ పర్వత శ్రేణుల ఒడిలో, ప్రకృతి రమణీయత నడుమ వెలిసిన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించడం హిందువుల ఆధ్యాత్మిక…

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

– యుద్ద ప్రభావంతోనూ సరఫరాలో అంతరాయం – రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టవద్దు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26: యూరియా సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోమారు ఆరోపించారు. యుద్ధ ప్రభావంతో యూరియా సరఫరాలో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఖరీఫ్…

అజ్ఞాతంలో మరో 47మంది మావోయిస్టులు

– తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురే – లొంగిపోయిన‌ నరహరి, ధనమ్మ జంటకు చెక్కులు అందచేత – గణపతి తదితరులు కూడా వెంటనే లొంగిపోవాలి – డీజీపీ ఆనంద్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 26 : మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాలపాటు పనిచేసిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ఈనెల 12న తన…