Day May 21, 2026

రామగుండం.. అగ్నిగుండం

– ఎండల తీవ్రతతో ప్రజల బెంబేలు రామగుండం, ప్రజాతంత్ర, మే 21: రోళ్లు పగిలేలా ఎండలు తీవ్రంగా ఉండే రోహిణి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాదస్థాయిలో ఉన్నట్లు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్…

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి సాయం

– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి 21మందికి ఆర్థిక సహాయం మంజూరైనట్లు మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆయన అధ్యక్షతన నాంపల్లిలోని అకాడమీ కార్యాలయంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 5వ సమావేశం గురువారం జరిగింది. ఆర్థిక సహాయం…

తెలంగాణలో బీజేపీకి కష్ట కాలం!

– బండి సంజయ్ కు ‘సన్ స్ట్రోక్‌’ – రాష్ట్ర నాయకుల మధ్య కొరవడిన స‌మ‌న్వ‌యం – తలపట్టుకుంటున్న కేంద్ర నాయకులు                                                …

రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనరా?

– పంట కొనుగోళ్లపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర – కేబినెట్ మీటింగ్‌లోనైనా కళ్ళు తెరవండి – సీఎంకు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లపాటు కొండంత ధైర్యంతో బతికిన అన్నదాత ఇవాళ అత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆరు…

సీఎం రేవంత్ కు విజన్ లేదు

– ప్లాట్లు కొనాలంటే ఎన్నారైలే భయపడుతున్నారు – పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రగతి పథం – అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు ‘మీట్ అండ్ గ్రీట్’ న్యూజెర్సీ, మే 21 : అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు న్యూజెర్సీలోని హల్దీ- మౌంట్…

మణుగూరు-రామగుండం రైల్వే లైను ఆమోదం!

– రూ.5.818.45 కోట్ల భారీ అంచనా వ్యయంతో నిర్మాణం – మారుమూల గిరిజన పల్లెలకు పట్టనున్న మహర్దశ – రైల్వే ప్రాజెక్టులపై అశ్వినీ వైష్ణవ్ తో కిషన్ రెడ్డి చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 21: తెలంగాణలో రవాణా రంగాన్ని సరికొత్త దిశ‌కు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో పెండింగ్ లో…

ఎబోలా వైరస్‌ ‌విజృంభణ

– ఇండియా-ఆఫ్రికా సమిట్‌ ‌వాయిదా – ఎయిర్‌పోర్ట్‌లో అడ్వయిజరీ జారీ న్యూదిల్లీ, మే 21:ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ ‌విజృంభిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ ‌వంటి దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాల నడుమ దిల్లీ వేదికగా ఈ నెల 28-31 తేదీల మధ్య జరగాల్సిన ఇండియా- ఆఫ్రికా ఫోరమ్‌ ‌సమిట్‌ వాయిదా…

కార్మికులకు ప్రభుత్వం శుభవార్త

– కనీస వేతనాల అమలుకు నిర్ణయం – కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం – లబ్దిపొందనున్న 1.11 కోట్ల మంది కార్మికులు – బండి తనయుడు భగీరథ్‌ను పోలీసులే అరెస్టు చేశారు – ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామన్న భ్రమలో కేటీఆర్ – మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21:…

సోలార్ ఎనర్జీ నిల్వలు.. సింగరేణికి సిరులు

– మిగులు విద్యుత్తుకు విలువ తెచ్చిన సింగరేణి – మిగులు విద్యుత్తును నిల్వ చేస్తున్న బీఈఎస్ఎస్ – రాష్ట్రంలోనే తొలి అతిపెద్ద ప్రాజెక్టు సింగరేణిలో ఏర్పాటు – బీఈఎస్ఎస్ తో రూ.26 లక్షల ఆదా రామగుండం, ప్రజాతంత్ర, మే 21 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ…