Day May 21, 2026

ఎంజేపీ బ్రాండింగ్ క్రియేట్ చేయాలి

– విద్యార్థులకు సమగ్ర బోధన జరగాలి – 8 నుండే ‘నీట్‌’, పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలి – పూలే గురుకుల పాఠశాలల ఫలితాలపై మంత్రి పొన్నం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21 : మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండాలని, ఎంజేపీ బ్రాండింగ్ దిశగా…

ఫిలాసఫికల్ థియరీ కేరాఫ్ పచ్చబొట్టు

ఆయన అక్షరం ఆయువు పోసుకొని, పదమై బంధాలను కలుపుకున్నట్లు, యాస నూరిన కత్తి అంచలంచెలు దాటి, కాలం నుదుటిపై రక్తపుబొట్ల సువాసనను అద్ది, కవిత్వ శబ్దమై మనిషి తత్వాన్ని ఒంటపట్టించుకొని తర్కం నుండి వర్తమాన మెట్లపై పచ్చబొట్టును పొడిచి తన కలం దాహం తీరని భవిష్యత్తుకు మేల్కొలుపు రాగమంటూ, పెదవి ప్రమిదల నుండి పుట్టిన వెలుగు…

‘ధరణి’ తిప్పలు తప్పిస్తున్నాం

– అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – ఎన్నికలనాటి బొమ్మల ఇళ్ల నాటకాలకు చెక్ – రూపాయి లంచం లేకుండా నేరుగా ఖాతాల్లోకే నగదు – సత్తుపల్లి ప్రజా దర్బార్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి సత్తుపల్లి, ప్రజాతంత్ర, మే 21 : గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ధరణి పోర్టల్‌లోని లోపాల వల్ల పేదలు, రైతాంగం తీవ్ర…

మిలియన్ ఫాలోవర్స్

స్నేహారెడ్డి కొనకటి సాహిత్యంతో మీ అనుబంధం ఎలా మొదలైంది? చిన్నప్పటి నుంచే కథలు, పుస్తకాలు అంటే చాలా ఇష్టం. కొన్ని కథలు చదివితే మనల్ని మనం చూసుకున్నట్టు అనిపించేది. అలా చదువుతూ ఉండగా ఒకరోజు నేనుకూడా ఒకకథ చెప్పాలి” అనిపించింది. ఆ ఆలోచనే నన్ను రచన వైపు తీసుకొచ్చింది. తొలి నవలకి ప్రేరణ ఏమిటి? లండన్…

వైభవంగా సరస్వతి నది అంత్య పుష్కరాలు షురూ

– తొలి పుష్కర స్నానమాచరించిన కంచి పీఠాధిపతి, మంత్రులు – తరలివస్తున్న భక్తులు – భక్తి పారవశ్యంతో పులకిస్తున్న త్రివేణి సంగమం                                                …

ఊపిరి కోసం పోరాటం

– గుండె చుట్టూ 750 మిల్లీలీటర్ల ద్రవం – రోగికి పునర్జన్మ ప్రసాదించిన బంజారాహిల్స్ కేర్ వైద్యులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 21: అతను విజయవాడకు చెందిన 48 ఏళ్ల పంతంగి ధనుంజయుడు.. ఒక్కో నిమిషం ప్రాణాన్ని నిర్ణయించే అత్యవసర పరిస్థితిలో ఉన్నాడు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారిన స్థితి… గుండె పనితీరు వేగంగా క్షీణిస్తోంది..ఈ…

‘గుర్తులు మారినయి, గని గుణాలు మారలే!’

“న్యాయస్థానాల తలుపులు కూడా తట్టి, అనుకూలమైన ఉత్తర్వులు సంపాదించుకుని కూడా వాటిని ఖాతరు చేయని ప్రభుత్వాధికారుల ముందు నిస్సహాయంగా మిగులుతున్నవాళ్లు. రాజకీయ నాయకత్వాల రెండు నాల్కల, బహు నాల్కల వైఖరులతో విసుగెత్తినవాళ్లు. ఒక చివరి అవకాశంగా తమ గోడు సమాజానికి వినిపించుకుందామని వచ్చారు. రాజకీయ పార్టీల, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశంలో హృదయవిదారకమైన వేదన…

శాస్త్ర సాంకేతిక భారత రూపశిల్పి రాజీవ్ గాంధీ

rajiv gandhi

“దేశ సేవ కోసం  త్యాగం అవసరం, మంచి భవిష్యత్తు కోసం తమ వర్తమానాన్ని త్యాగం చేసే తరాల నుంచి దేశాలు ఏర్పడ్డాయి అని భావించేవారు. విచారకరంగా, తన ఉత్తమమైన పనిని చేయాలనే పవిత్రమైన రాజీవ్ గాంధీ  కోరిక ఆయన విచారకరమైన  క్రూరమైన హత్యతో భంగమైంది. ఆయన  ఆకస్మిక  దురదృష్టకర మరణం దేశాన్ని రాజకీయ శూన్యంలోకి నడిపించింది. 21వ…