Day May 18, 2026

భారత అంతర్గత రాజకీయాల్లో అమెరికా జోక్యం పెరుగుతోందా?

“భారతదేశ విదేశాంగ విధానం క్రమంగా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాల వైపు జారుతోందా? లేక అమెరికా భారత అంతర్గత రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్థాయికి చేరుకుందా? అనే ప్రశనాలు తలెత్తుతున్నాయి. క్వాడ్ కూటమి, ఇండో-పసిఫిక్ వ్యూహం, చైనా వ్యతిరేక భద్రతా సమీకరణాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత వైఖరి ఇవన్నీ అమెరికా వ్యూహాలకు దగ్గరగా ఉన్నాయన్న…

నక్సలిజం రహిత సమాజ‌ నిర్మాణమే సంకల్పం

– కేంద్ర హోం మంత్రి అమిత్ షా – నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం జగదల్‌పూర్(ఛత్తీస్‌గఢ్), మే 18 : దేశాన్ని పట్టిపీడిస్తున్న వామపక్ష తీవ్రవాదానికి ముగింపు పలికి నక్సలిజం రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో…

నిజామాబాద్‌కు పంగనామాలు

– ఇచ్చిన హామీలను పట్టించుకోని రేవంత్ – తలెత్తుకోలేకపోతున్న పీసీసీ చీఫ్ – ఎంపీ అరవింద్ విమర్శలు నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 18: నిజామాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారని స్థానిక ఎంపీ, బీజేపీ నేత ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డు, భూగర్భ డైనేజీ హామీలు ఏమయ్యాయ‌న్నారు. ఈ హామీలు…

బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు…

ఇమ్రాన్ పదవీచ్యుతిలో అమెరికా పాత్ర?

– సంచలనం కలిగిస్తున్న తాజా వార్తలు ఇస్లామాబాద్, మే 18: ప్రపంచ దేశాలపై తన పట్టును కొనసాగించేందుకు అమెరికా చేయని పనులు లేవు. దానికి సలాం అనకుంటే ఆయా దేశాలను అతలాకుతలం చేస్తుంది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇలా విలవిల్లాడినవే. మన దేశంలోనూ వేలు పెట్టబోయి చేతులు కాల్చుకుందని చెబుతారు. తాజాగా పాక్‌లోనూ…

భూమి కోసం అక్కను హత్య చేసిన తమ్ముడు

సూర్య‌పేట‌, ప్ర‌జాతంత్ర‌, మే 18 :  ఆస్తి కోసం సొంత అక్కను తమ్ముడు హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం తుమ్మల పెన్‌పహాడ్‌లో చోటుచేసుకుంది. సురుగి అంజమ్మ భర్త మరణించడంతోపాటు పిల్లలు లేకపోవడంతో తన స్వగ్రామమైన తుమ్మల పెన్‌పహాడ్‌ లో చెల్లెలు వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో తనను చూసుకుంటున్న చెల్లెలికి…

సింపుల్ ఈ-గవర్నెన్స్‌తో మెరుగైన సేవలు

– సీఎస్‌లకు కేంద్ర కేబినెట్ సెక్రటరీ సోమనాథన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ డాక్టర్ టి.వి.సోమనాథన్ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సింపుల్…

ఆరు గిరిజన మ్యూజియంలు రాష్ట్రానికి గర్వకారణం

– గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ఇతర రాష్ట్రాలలో సాధారణంగా ఒక్క గిరిజన మ్యూజియం మాత్రమే ఉండగా తెలంగాణలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ బి.ఎమ్ అన్నారు.…

కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం

– ఆయనతోపాటు 20 మంది మంత్రులు కూడా – రాహుల్, ప్రియాంక, ఖర్గే, రేవంత్, సిద్ధరామయ్య, డీకే, భట్టి హాజరు తిరువనంతపురం, మే 18: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ కేరళం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సోమవారం జరిగిన  20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం…