Day May 18, 2026

రోడ్లపై నమాజ్ చేస్తామంటే కుదరదు

– ముస్లింలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిక లక్నో, మే 18 : రోడ్లపై నమాజ్ చేసే ముస్లింలకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరికలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయకుండా సంయమనం పాటించాలని, చట్టం అందరికీ సమానమేని అన్నారు. లఖ్‌నవూలో సోమవారంT జరిగిన ఒక కార్యక్రమంలో పైవిధంగా అన్నారు. ’రోడ్లు ఉన్నవి ప్రజల…

ట్రక్కును ఢీకొన్న కంటైనర్.. 13మంది మృతి

– మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం ముంబై, మే 18 : మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందందతో వెళుతున్న ట్రక్కును కంటైనర్ ఢీకొనడంతో 13మంది దుర్మరణం చెందారు. ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో మరో 20 మందికిపైగా గాయపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు ఘటనా…

క్రీడా, యువజన వారోత్సవాలు ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా యువజన క్రీడా వారోత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన జుంబా కార్యక్రమంలో క్రీడలు, యువజనుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లు పాల్గొని జ్యోతి…

ఐపీఎల్ తో సామాన్య జీవితాలు సర్వనాశనం  

– ఆట తక్కువ .. బెట్టింగ్  ఎక్కువ గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా దేశంలో క్రీడల బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం దేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. కానీ భారతీయ వ్యవస్థలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు. బెట్టింగ్ కంపెనీలు ప్రతి దానిపై పందెం…

మ్యూజియాలు జ్ఞాన కేంద్రాలు

– భావితరాలకు భద్రపరచిన అమÖల్య వారసత్వ సంపద – అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో మంత్రి జూపల్లి – పర్యాటక గైడ్‌లకు ప్రత్యేక శిక్షణ, నియామకాలు – రూ.5 కోట్లు కేటాయిస్తామన్న మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: మ్యూజియాలు అనేవి పురాతన వస్తువుల నిల్వ కేంద్రాలు మాత్రమే కావు.. అవి మన నాగరికత, సంస్కృతి, చరిత్ర,…

స్వగృహ ప్లాట్ల విక్రయానికి మంచి స్పందన

– తొర్రూర్‌లో చదరపు గజం రూ.45,500 – బహదూర్‌పల్లిలో రూ.40,500 – సుమారు రూ.83 కోట్ల మేర ఆదాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ ప్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎలాంటి వివాదాలు లేని, అన్ని వసతులతో అభివృద్ధి చెంది…

ఎల్ఎల్ఎమ్ ఎంట్రెన్స్ రాసిన మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మే 18 : హైదరాబాద్ మౌలాలిలోని ఒక పరీక్షా కేంద్రంలో సోమవారం జరిగిన ఎల్ఎల్ఎమ్ ప్రవేశ పరీక్షకు పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) హాజ‌ర‌య్యారు. ఇప్పటికే పొలిటికల్ సైన్స్లో పీహెచ్ డీ పట్టా అందుకోవడంతోపాటు ఎల్ఎల్బీ, కార్పొరేట్ లా లో ఎల్ఎల్ఎమ్ పూర్తి చేసిన ఆమె రాజ్యాంగం (కాన్‌…

మత ఆధారిత సంక్షేమ పథకాలు రద్దు

– ఇమామ్‌లు, పూజారులకు గౌరవ వేతనం రద్దు – అన్నపూర్ణ’ కింద అర్హులైన మహిళలకు రూ.3వేల సాయం – బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం కోల్‌కతా, మే 18: సువేందు అధికారి నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సువేందు అధికారి అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో…

మరింత పటిష్టంగా భారత్-నార్వే బంధం

– ఇంధనం, ఆవిష్కరణలు, సాంకేతికతలలో సహకారం – ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ – నార్వే పర్యటనలో ప్రధాని మోదీ కీలక ప్రకటన న్యూదిల్లీ, మే 18: భారత్-నార్వే సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ను…