Day April 20, 2026

జపాన్‌లో భారీ భూకంపం

– రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదు – సునామీ హెచ్చరిక జారీ టోక్యో, ఏప్రిల్ 20: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. భూ ప్రకంపనల తీవ్రత కారణంగా వందల కిలోటర్ల దూరంలో ఉన్న టోక్యో వరకు పెద్ద భవనాలు కంపించాయి. మూడు మీటర్ల…

బీఆర్‌ఎస్‌లో జీవన్‌ ‌రెడ్డి ఒక్క రోజు వీఐపినే

– హరీష్‌ ‌రావు దిల్లీ పర్యటనపై అనుమానాలు – ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌20: జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఒక్క రోజు వీఐపి మాత్రమేనని ఎంపీ చామల కిరణ్‌ ‌రెడ్డి అన్నారు. జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌లో చేరడం వల్ల‌ లాభం కంటే నష్టమే ఎక్కువని ఎంపీ అన్నారు. సోమవారం మీడియాతో…

ఇరాన్‌- అమెరికా శాంతి చర్చల్లో ప్రతిష్టంభన

– చర్చలకు రావడం లేదని తేల్చిన ఇరాన్‌ ‌టెహ్రాన్‌, ఏ‌ప్రిల్‌ 20:‌ పాకిస్థాన్‌ ‌వేదికగా అమెరికా-ఇరాన్‌ ‌మధ్య సోమవారం జరగాల్సిన రెండో దఫా శాంతి చర్చలు ఆగిపోయాయి. చర్చలకు రావడం లేదని ఇరాన్‌ ‌స్పష్టం చేసింది. యూఎస్‌ ‌నౌకాదళం తమ కార్గో షిప్‌ను స్వాధీనం చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇరాన్‌ ‌శాంతి చర్చల్లో పాల్గొనేది…

రాజస్థాన్‌ ‌రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం

– రేప‌టి ప్రధాని పర్యటనపై అనుమానం జైపూర్‌, ఏ‌ప్రిల్‌ 20: ‌రాజస్థాన్‌, ‌బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల దుగా ఈ రిఫైనరీ ప్రారంభం కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఇందులో అగ్నిప్రమాదం జరిగింది. గాల్లో వందల అడుగుల ఎత్తు వరకు నల్లటి…

పశ్చిమ బెంగాల్లో అభివృద్ది శూన్యం

– 15 ఏళ్లుగా అధికారంలో బెంగాల్ వెనకబాటు – కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు కోల్‌కతా, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్‌లో దశాబ్దానికిపైగా టీఎంసీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు కేవలం 5 నుంచి 8 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని,…

చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్

– ఇద్దరు పైలట్లు మృతిచెందినట్లు గుర్తింపు రాయపూర్, ఏప్రిల్ 20: ఛత్తీస్‌గఢ్‌లోని జశ్‌పుర్ జిల్లా కొండ ప్రాంతంలో ప్రైవేటు జెట్ ఒకటి సోమవారం కుప్పకూలింది. ఆరా హిల్స్‌లో చెట్టును ఢీకొని కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. దీంతో మంటలు ఎగసిపడి పొగ చుట్టుపక్కలకు వ్యాపించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జెట్‌లోని పైలట్, కో-పైలట్ ఇద్దరూ మరణించినట్టు ప్రాథమిక…

పరీక్షల వేళ కట్టుదిట్టమైన భద్రత

– సైబరాబాద్ సీపీ రమేశ్ ఉత్తర్వులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: ఇంటర్, తెలంగాణ ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రత పెంచుతూ సైబరాబాద్ సీపీ రమేశ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.…

కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్

– అక్రమ సంపాదనతో అహంకారమని ఎమ్మెల్యే సంజయ్  విమర్శ జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌దే క్రాస్ బ్రీడ్ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరబోతున్న సమయంలో తనపై వచ్చిన విమర్శలకు ఆయన తీవ్రంగా స్పందించారు. జగిత్యాలలో…

30 వరకు అజారుద్దీన్ మంత్రి పదవి

– ఈలోగా ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి – సీఎం వినతితో గవర్నర్ ఆమోదిస్తారా అన్న ఉత్కంఠ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: నిబంధనల ప్రకారం చట్టసభల్లో సభ్యుడు కాని వ్యక్తి మంత్రి పదవి చేపడితే ఆరు నెలల్లో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే విషయం మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్‌కూ వర్తిస్తుంది.…