Day April 18, 2026

పోలీసు ప్రధాన కార్యాలయంలో క్యాంటీన్

– ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సిబ్బంది సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన ‘సురుచి’ స్టాఫ్ క్యాంటీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. పోలీసు సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్‌ను అత్యాధునిక వసతులతో నిర్మించారు. అధికారులతో కలిసి క్యాంటీన్ ప్రాంగణాన్ని, సిబ్బందికి కల్పించిన…

దేశ ప్రయోజనాలు అమెరికాకు బీజేపీ తాకట్టు

– ‘ట్రేడ్ డీల్‌’కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నిరసన – కేంద్రంపై మంత్రి సీతక్క విమర్శల దాడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని, దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివ ద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క…

మహిళలకు విపక్షాలు వ్యతిరేకం

– బిల్లును అడ్డుకుని పెద్ద తప్పు చేశాయి – ఊరూరా ఈ విషయం ప్రచారం చేయండి – కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సూచన – కేంద్ర ఉద్యోగులకు 2శాతం డీఏ పెంపు – రూ.13వేల కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు న్యూదిల్లీ, ఏప్రిల్ 18 : మహిళా రిజర్వేషన్ల కోసం తెచ్చిన రాజ్యాంగ…

మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ కుట్ర

– తమిళనాడు ప్రాధాన్యం తగ్గింపు – అందుకే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నాం – తమిళనాట ఎన్నికల ప్రచార సభలో రాహుల్ చెన్నై, ఏప్రిల్ 18: మహిళా రిజర్వేషన్ల వెనుక నియోజకవర్గాల పునర్విభజన దాగి ఉందని, రిజర్వేషన్ల పేరుతో పునర్విభజన బిల్లును ఆమోదించుకోవాలని కేంద్రం చూసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మహిళా రిజర్వేషన్…

కులాలు మాయం.. కుట్రలు సాకారం!

“ముఖ్యంగా ప్రభుత్వంల మంత్రులుగా చలామణి అవుతున్న వారు తమ సామాజిక వర్గాల జనాభాను రికార్డుల్లో కావాలని ఎక్కువగా చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక ఒక పథకం ప్రకారం జరుగుతున్న సామాజిక కుట్రనా? అనే ప్రశ్నలు నేడు ప్రతి అణగారిన సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వేల సంఖ్యలో ఉన్న…

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

– కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు – నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు – మరింత పెరిగే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వివిధ పనుల…

20 నుంచి ‘వెల్ఫేర్ వీక్ ’

– కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో వారం వారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుండి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ నిర్వహించనున్నట్లు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు  తెలిపారు. 99 రోజుల కార్యాచరణ…

పద్మవ్యూహంలో చిక్కుకున్న బీజేపీ!

“మహిళా రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయం వెనుక, రాజకీయ ప్రయోజనాల కోసం దేశ మ్యాప్‌ను మార్చే ప్రయత్నం జరగడం దురదృష్టకరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. తమకు సంఖ్యాబలం లేదని తెలిసి కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏదైనా కావచ్చు. కానీ పార్లమెంటరీ…

ముంచుకొస్తున్న నిశ్శబ్దపు ముప్పు

– నగరాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ – 30 ఏళ్లకే ప్రమాద సంకేతాలు – ఐటీ, కార్పొరేట్ ఉద్యోగుల్లో అధిక ప్రభావం – పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం భవిష్యత్తుకు హెచ్చరిక – పూర్తి స్క్రీనింగ్, ఫైబ్రోస్కాన్‌తో ముందస్తు గుర్తింపు కీలకం – కేర్ హాస్పిటల్స్ వైద్యుల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18:…