Day April 18, 2026

బిల్లు వీగిపోవడం దురదృష్టకరం

– బిల్లును అడ్డుకోవడం విపక్షాల చారిత్రక తప్పిదం – అవి మహిళా ద్రోహులుగా నిలిచిపోతాయి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన చట్టం, మహిళా రిజర్వేషన్ చట్టంలో సవరణలు పార్లమెంటులో వీగిపోవడం దురదృష్టకరమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.…

డీలిమిటేషన్‌కు మహిళా బిల్లు ముసుగు

– దక్షిణాదిని దెబ్బతీసే కుట్ర విఫలం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పార్లమెంటులో దక్షిణ భారత దేశ ప్రాధాన్యాన్ని తగ్గిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఇప్పటికే…

స్కూల్ పరిసరాల్లో సిగరెట్, గుట్కా నిషేధం

– పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు, హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో విద్యాసంస్థల దగ్గర ఉండే పాన్ షాపుల వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, స్పెషల్ టీం, హెచ్ న్యూ మొత్తం 5000మంది సిబ్బంది ఈ…

భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన

– రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 18: భూముల మార్కెట్ విలువలను త్వరలో పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు భూముల ధరల పెంపు జరగలేదని, త్వరలో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. చిట్‌చాట్‌లో భూముల…

మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరిపై ఉమ్మడి పోరు

– సదస్సులో మంత్రులు సీతక్క, వివేక్, డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా, వెట్టిచాకిరిని పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా – వెట్టిచాకిరి…

వీబీజీ రాం జీని వాయిదా వేయాలి

– మరింత విస్తృత చర్చ జరపాలి – ‘ఉపాధి’ బకాయిలను విడుదల చేయాలి – కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు స్పష్టం చేసిన మంత్రి సీతక్క – సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీబీ జీ రాంజీ చట్టంపై మరింత…

రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా మారుస్తాం

– గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడితే రహవీర్ అవార్డు – ‘అరైవ్ అలైవ్’లో మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి – రోడ్డు భద్రతపై భారీ బైక్ ర్యాలీ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18 : రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ…

హర్మూజ్‌పై మళ్లీ పీటముడి

– మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన – మా నౌక‌ల‌పై అమెరికా నిర్బంధం కొన‌సాగుతున్నందుకే టెహ్రాన్, ఏప్రిల్ 18: పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. హర్మూజ్ జలసంధి తెరుచుకుందనే ఆనందం 24 గంటలు కూడా నిలవలేదు. ఆ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ శనివారం ప్రకటించింది. తమ నౌకలపై అమెరికా విధించిన సముద్ర నిర్బంధం కొనసాగుతుండడమే ఇందుకు…

ఎయిర్‌పోర్టుల పనులు వేగవంతం చేయాలి

– ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ క్రమంలో వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి…