Day April 17, 2026

సిగాచీ బాధితులను నట్టేట ముంచారు

– కోటి పరిహారం హామీ ఇచ్చి మరచిన సీఎం – మరోమారు మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. నాడు రూ.కోటి…

తేజస్వి వ్యాఖ్యలను తొలగింప‌చేయండి

– కిషన్ రెడ్డిని కోరిన మంత్రి పొన్నం – లోక్‌సభలో మాట్లాడిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేం – పొన్నం లేఖపై డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును…

తెలంగాణ అస్తిత్వ వేదిక ఆవిర్భావం

– 19న‌ రవీంద్రభారతిలో సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: విశాల తెలంగాణ ప్రజానీకాన్ని మమేకం చేస్తూ అస్తిత్వ పరిరక్షణకు ఒక సమగ్ర వేదికగా ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ రూపుదిద్దుకుందని వేదిక నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిర్భావ సమావేశం ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు నెలలుగా…

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా మరోమారు హరివంశ్

న్యూదిల్లీ, ఏప్రిల్ 17: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన…

రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు – కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17:  డీలిమిటేష‌న్ వ‌ల్ల‌ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడ‌డంపై  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని…

డిమాండ్ల సాధనకు ఉద్యోగుల నిరసన

– టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17 : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో భాగంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో భీమ భవన్, తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ (పీఏవో కార్యాలయాల సమీపంలో) ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం…

శాస్త్రీయ విధానంలో ‘కాళేశ్వరం’ పునరుద్ధరణ పనులు

– వానాకాలం నాటికి పరీక్షలు – ఎన్డీఎసఏ చైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను పూర్తిగా శాస్త్రీయ విధానంలో, పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో ఉన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…

లోక్ సభలో మహిళా బిల్లు సెగ

– రాహుల్ వర్సెస్ మోదీ! – 2023లో ఆమోదించిన బిల్లును అమలు చేయండి – లేదా కొత్త బిల్లును తీసుకు రండి – ప్రస్తుత బిల్లు మహిళా సాధికరతకు పెట్టింది కాదు – బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్రూర చర్య – మోదీ ఓ మెజీషియన్ అంటూ రాహుల్ తీవ్ర విమర్శ –…

మనస్సాక్షిగా మద్దతు ఇవ్వండి

– మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో పెద్ద అవకాశం – మహిళలను గౌరవించేందుకు సమష్టిగా కృషి చేద్దాం – ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు న్యూదిల్లీ, ఏప్రిల్ 17: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంటు సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని…