Day April 15, 2026

లలిత కళాతోరణంలో సినిమా ప్రదర్శన వాయిదా

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న సినిమాలను మూడు రోజులపాటు వాయిదా వేశారు. 14, 15వ తేదీలలో చలనచిత్ర ప్రదర్శన కొనసాగింది. అయితే రవీంద్ర భారతిలోని పాల్కురికి సోమన్న మూలలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కళా ప్రదర్శన…

రేప‌టి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

– మహిళా బిల్లు, డీలిమిటేషన్‌పై చర్చ – ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం – వాడీవేడిగా సాగనున్న సమావేశాలు న్యూదిల్లీ, ఏప్రిల్ 15: పార్లమెంట్ మరో చారిత్రక నిర్ణయానికి వేదిక కాబోతున్నది. మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం ఉభయ సభలు గురువారం నుంచి మూడ్రోజులు సమావేశం కాబోతున్నాయి. మహిళా బిల్లును ఇప్పటికే…

నిప్పుతో చెలగాటమాడుతున్న కేంద్రం

– తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు – నేడు రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాల ప్రదర్శనకు పిలుపు చెన్నై, ఏప్రిల్ 15: దేశ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు హాట్ టాపిక్ అయింది. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం గురువారం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు మిశ్రమ గళాన్ని వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి,…

బంగ్లాలో పౌరుల పడవ మునక

– 250 మంది గల్లంతు.. ముమ్మర గాలింపు ఢాకా, ఏప్రిల్ 15 : అండమాన్ తీర సముద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో వెళ్తోన్న ఓ పడవ మునిగిపోయింది. ఘటనలో దాదాపు 250 మంది గల్లంతయ్యారు. వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో చిన్నారులు కూడా…

పేలిన గ్యాస్ సిలిండర్లు

– నలుగురు మృత్యువాత శ్రీ సత్యసాయి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదిరి రూరల్ మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో భారీ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది,…

రాహుల్ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారు

– యూపీ నుంచి రాజ్యసభ దక్కడం గౌరవమే – డబ్బుల మూటలతో రేవంత్ రాజకీయం – మహిళా రిజర్వేషన్లపై విమర్శలు తగవు – రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొంతు వినిపిస్తున్నానని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రం కోసం…

‘విరమణ’ గడువు పొడిగింపు ఉండదు

– శాశ్వతమైన ఒప్పందం వైపే మొగ్గు – ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్, ఏప్రిల్ 15 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని, శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గు చూపుతున్నామని అన్నారు.…

మా ఆర్థిక వ్యవస్థలో వలసదారుల కీలక భూమిక

– వారు అమెరికా ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు – తన అత్తామామలు కూడా ఆకోవలోని వారే – ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు న్యూయార్క్, ఏప్రిల్ 15: అమెరికా ఆర్థికవ్యవస్థలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. అదే సమయంలో ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌పై కఠిన నియంత్రణనూ సమర్థించారు. అమెరికా…

హైడ్రాకు చట్టబద్ధ పాలన మీద నమ్మకం లేదా?

“దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో కుఖ్యాతి పొందిన “బుల్డోజర్ రాజ్యాన్ని” తెలంగాణ కాంగ్రెస్ పాలనలో ప్రవేశపెట్టిన ఘనత హైడ్రాదే. ఆస్తి హక్కుకు చట్టబద్ధత ఉన్న సమాజంలో ఆస్తి మీద దాడులు, ఆ ఆస్తికి ధృవీకరణ ఉన్నదా లేదా అనే వివాదానికి మాత్రమే కాదు, అసలు ఆ దాడి ఉద్దేశాలు సరైనవేనా కాదా అనే…