దక్షిణాదిపై దిల్లీ దండయాత్ర?

“చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం…








