Day April 15, 2026

దక్షిణాదిపై దిల్లీ దండయాత్ర?

“చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్’ బిల్లును పునర్విభజనతో ముడిపెట్టడం కేంద్రం చేసిన ఒక వ్యూహాత్మక కుతంత్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సాధికారతపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, సీట్ల పెంపుతో సంబంధం లేకుండా ఇప్పుడే రిజర్వేషన్లు అమలు చేయవచ్చు. కానీ, మహిళా రిజర్వేషన్లు కావాలంటే పునర్విభజన జరగాల్సిందేనని షరతు పెట్టడం…

నిర్లక్ష్యం.. ప్రాణాంతకం

– అప్రమత్తతతో అగ్నిప్రమాదాల నివారణ – అడిషనల్ మహేష్ ఎం భగవత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : అగ్ని ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతకమవుతుందని శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి మహేష్ ఎం. భగవత్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం డిజిపి కార్యాలయంలో అగ్నిమాపక శాఖ…

మహిళా రిజర్వేషన్లతోపాటు బీసీ బిల్లు పెట్టాలి

– ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ ఊరుకోం – రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయం – కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపాటు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: మహిళా రిజర్వేషన్‌తోపాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టాలని ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తే చూస్తూ…

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి..!

Tenant Farmers Deserve Identity Cards: A Step Toward Recognition and Rights

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఆహార భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నది వ్యవసాయం  కానీ, వ్యవసాయం  చేస్తున్న  రైతులో మెజారిటీ  “కౌలు రైతులు” మాత్రం నేటికీ అక్షరాలా “అదృశ్య సాగుదారులు”గానే మిగిలిపోయారు. రాష్ట్రంలో దాదాపు 22 లక్షలకు పైగా ఉన్న కౌలు రైతులు (మొత్తం సాగుదారులలో 36 శాతం) నేలతల్లిని నమ్ముకుని చెమటోడుస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం వారి…

జనాభా ప్రకారం ఆలోచిస్తే నష్టమే

– అందుకే రాష్ట్రాల్లో 50 శాతం పెంపు – బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై ఆయన బుధవారం మీడియాతో…

జనాభా ప్రకారమే పునర్విభజన

– రాజ్యాంగం నిర్దేశించింది కూడా ఇదే – సీఎం రేవంత్ గందరగోళ వ్యాఖ్యలు తగవు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే అసత్య ప్రచారానికి తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు విమర్శించారు. వరంగల్‌లో బుధవారం మీడియా సమావేశంలో…

వడదెబ్బ బాధితులకు సత్వర చికిత్స

– ప్రతి హాస్పిటల్‌లో ప్రత్యేకంగా ఒక బృందం – వేసవి నేపథ్యంలో హాస్పిటళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు – అగ్ని ప్రమాదాల నివారణకు #చర్యలు – ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి…

గ్రామీణాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు రూపొందించాలి

– టీజీ ఐఆర్డీ కు మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15: ఎంతోమంది నిపుణులున్న తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ (టీజీ ఐఆర్డీ ) గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. రాజేంద్రనగర్‌లోని సంస్థ కార్యక్రమాలు, కార్యకలాపాలపై ఆమె…

పాఠశాల స్థలానికి రక్షణ కల్పించాలి

– సీఎస్ఆర్ నిధులతో భవనం నిర్మించాలి – అన్యాక్రాంతమైన స్థలాన్ని స్వాధీనపరచుకోవాలి – విద్యా పరిరక్షణ కమిటీ, పూర్వ విద్యార్థుల ర్యాలీ, ధర్నా హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : పటాన్‌చెరు జెడ్పీహెచ్ఎస్ స్థలాన్ని రక్షించాలని, కాంపౌండ్ వాల్‌తోపాటు పాత భవనాన్ని కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ, పటాన్‌చెరు పాఠశాల పూర్వ విద్యార్థుల…