Day April 14, 2026

దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం  ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం

government schools, education inequality, student welfare, public education, policy failure

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రతి విద్యా సంవత్సర ప్రారంభంలో యూనిఫాంలు,షూస్, పాఠ్య సహాయక కిట్లు, చార్ట్స్, మ్యాప్స్ వంటి అవసరమైన వస్తువులు సమయానికి అందించడం ఒక ప్రాథమిక బాధ్యత. అయితే 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియలో చోటుచేసుకున్న వివాదాలు, ఆలస్యాలు, నిర్లక్ష్యాలు  ఈ బాధ్యతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.…

రిమాండ్ ఖైదీ మృతి

– మృతుడు భార్య, కుమారుడిని హత్య చేసిన రాందాస్ – విచారణ జరిపించాలి : కుటుంబ సభ్యుల డిమాండ్ అమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం నగర్ తండా గ్రామ పంచాయతీ పులిగోనిపల్లి తండాలో మార్చి 31న తాగిన మత్తులో భార్యపై అనుమానంతో భర్త బాణావత్ రాందాస్ భార్య…

మహిళా బిల్లు ఎన్నికల డ్రామా

– బీజేపీపై మంత్రి సీతక్క విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్…

ఉత్తరాది, దక్షిణాది అంటూ విభేదాలు

– ప్రజలను బంట్రోతులుగా చూస్తున్నారా? – లక్ష్మణ్ వలసపోయారని విమర్శలా – ఇందిర, రాహుల్, ప్రియాంక ఎక్కడి నుంచి వచ్చారు – రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 14: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభజన తీసుకొచ్చే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ కేంద్ర బొగ్గు,…

అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యం కావాలి

-మంత్రి పొంగులేటి కల్లూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడŠ్కర్ జయంతిని పురస్కరించుకుని కల్లూరు మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.…

సామాజిక న్యాయం కోసం తపించిన అంబేడ్కర్‌

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు నివాళులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రచయిత మాత్రమే కాదు.. సామాజిక న్యాయం, బడుగు, బలహీనవర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించిన…

డీలిమిటేషన్‌పై విస్తృత చర్చ జరగాలి

– సీట్ల పెంపు, రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వేర్వేరు – అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి చర్చించాలి – ఏకాభిప్రాయ సాధనతోనే నిర్ణయాలు తీసుకోండి – ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 :నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా జాతీయస్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…

బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా

– కొత్త సీఎంగా సమ్రాట్ చౌధరి ఎంపిక – రేపు ప్రమాణ స్వీకారం పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ఎంపికయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలు పాటు బీహార్ ముఖ్యమంత్రిగా పాలించిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బీహార్‌లో అత్యున్నత పదవిని అధిరోహించనున్న తొలి బీజేపీ…