ఇంకా అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులు
– గణపతి, సంతోష్, రత్నాబాయి, వార్త శేఖర్ – తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్,…






