Day April 14, 2026

ఇంకా అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులు

– గణపతి, సంతోష్, రత్నాబాయి, వార్త శేఖర్ – తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణకు చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్,…

వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు

– చట్టసభల్లో వారి ఉనికి చాటేందుకు అవకాశం – దేశ మహిళలకు ప్రధాని మోదీ లేఖ న్యూదిల్లీ, ఏప్రిల్ 14: రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని, దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన దేశ మహిళలకు ఓ లేఖ రాసి…

అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తాం

Godavarikhani

ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గోదావరిఖని, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రామ గుండం నగరంలో త్వరలో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రామగుండం (Godavarikhani) నగర పాలక సంస్థ ఆద్వర్యంలో మునిసిపల్ టి…

జీవన్‌రెడ్డికి మర్యాద తగ్గించలేదు

– పరిస్థితులను పంచుకునేందుకే మీతో సమావేశం – జగిత్యాల ముఖ్య నేతలతో రేవంత్ భేటీ – మేమంతా కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం – స్పష్టం చేసిన నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో భేటీ అయ్యారు. 20వ తేదీన జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ…

పత్రికకు ‘శీలమే’ ఊపిరి: నిలదొక్కుకుంటూ ‘తెలంగాణా’

“చిన్న పత్రికలు మనగల్గడం చాలా కష్టం. ఇతరేతర కారణాలవల్ల కొన్ని కొంత కొంతగా మనగల్గితే` మరికొన్ని త్వరత్వరగా గిట్టుకున్నాయి. వాటి తీరుతెన్నులు – అదో పెద్ద గ్రంథం. కాని చిన్న పత్రికల ఉనికిని సవాలు చేసే వాణిజ్య ప్రవృత్తి గల పెద్ద పత్రికల నిర్లక్ష్యం, ప్రభుత్వ విధానాలు, ఇవన్నీ అట్లా ఉంచి ఆర్థికాది ఇబ్బందులు, నిర్వహణ…

రోడ్డు భద్రత ప్రతి వారి సామాజిక బాధ్యత

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – రాష్ట్రవ్యాప్తంగా ’అరైవ్ అలైవ్’ నిర్వహణ – నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ఖైరతాబాద్ రవాణా కార్యాలయం, సంగారెడ్డి జిల్లా…

ఆర్టీసీ చక్రం ఆగిపోవాలా?

“హామీల అమలులో మొండిచేయి.. బకాయిల చెల్లింపులో మీనమేషాలు.. వెరసి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మనుగడ నేడు ప్రశ్నార్థకంగా మారింది. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ఉలుకూ పలుకూ లేని ప్రభుత్వ యంత్రాంగం, 45 వేల మంది కార్మికులను మళ్లీ రోడ్డెక్కేలా చేస్తోంది. ఇది కేవలం వేతనాల కోసం జరుగుతున్న…