Tag uttam kumar reddy

అహంకార ధోరణి పనికి రాదు

Minister Uttam Kumar Reddy

సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో…

గురుకులాల విద్యార్థులకు పౌష్టికాహారం

Nutritious food for Gurukul students

8 లక్షల మంది విద్యార్థులకు 470 కోట్ల కేటాయింపు 3,943 విద్యాసంస్థలలో నాణ్య‌మైన‌ ఆహారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ వసతి గృహాలతో పాటు సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.470 కోట్లు కేటాయించిందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…

ఖరీఫ్ కోసం సమగ్ర వరి సేకరణ ప్రణాళిక

Telangana government is ready: Uttam Kumar Reddy

తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ సబ్‌కమిటీ సేకరణ సమస్యలను చర్చిస్తుంది రైస్ మిల్లర్లు వారి సమస్యలను పరిష్కరిస్తానని డి సిఎం భట్టి హామీ ఇచ్చారు సజావుగా వరి సేకరణలో రైస్ మిల్లర్ల సహకారం కోరిన మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్09: రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్ సీజన్‌లో వరి…

శంకర సముద్రం పునరావాస సమస్యలు ప‌రిష్క‌రిస్తాం

Uttam Kumar Reddy, Minister of Irrigation, Food and Civil Supplies

నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వ‌రిత‌గ‌తిన‌ పూర్తి చేసి ఉమ్మడి పాల‌మూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార…

విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ …

ఖమ్మంలోని మున్నేరు వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. అయితే, వర్షం కారణంగా సాధారణ హెలికాప్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశాఖపట్నంలోని నేవీ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లను తెప్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి నిరంతరం సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  

విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ …

ఖమ్మంలోని మున్నేరు వంతెనపై 9 మంది చిక్కుకుపోయారు. అయితే, వర్షం కారణంగా సాధారణ హెలికాప్టర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విశాఖపట్నంలోని నేవీ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాప్టర్లను తెప్పించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే హెలికాప్టర్ బయలుదేరినట్లు తెలుస్తోంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి నిరంతరం సమీక్షిస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.  

You cannot copy content of this page