Tag telangana

తెలంగాణ అస్తిత్వం అజేయం… పోరాట స్ఫూర్తి చిరంజీవి

ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు..! జూన్ 2 తెలంగాణ ప్రజలకు కేవలం ఒక పండుగ రోజు మాత్రమే కాదు. ఇది దశాబ్దాల త్యాగాలకు, కన్నీళ్లకు, ఆశయాలకు, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక. వేలాది మంది అమరుల కలలు సాకారమైన రోజు. తెలంగాణ అనే భౌగోళిక ప్రాంతం రాజకీయ రాష్ట్రంగా రూపుదిద్దుకున్న చారిత్రక…

రక్తాక్షరాల ప్రస్థానం… స్వరాష్ట్ర సాకారం!

“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం…

తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం అందదా!?

“జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఆర్సి ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్న సంతృప్తి తొలగిస్తుందని ఆశాజనకంగా ఉన్న సందర్భంలో .. ఉద్యోగులకు జూన్ 1 నుండి హెల్త్ కార్డులు అమలుకు తెస్తామని చెప్పిన ప్రభుత్వం, అందుకు అనుకూలంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఎక్కడ ఎక్కిన అధికారుల తొందరపాటు వల్ల ఉద్యోగుల పెన్షనర్ల జీతాల్లో ఒకటి…

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన చారిత్రక సందర్భం

“తెలంగాణ అస్తిత్వంపై సవాళ్లు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి.ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పుడు తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఉద్యమాన్ని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి.తెలంగాణ ప్రజల చైతన్యాన్ని అవహేళన చేస్తున్నాయి.అమరవీరుల త్యాగాలను చిన్నబుచ్చే వ్యాఖ్యలు చేస్తున్నాయి.తెలంగాణ ఉద్యమాన్ని అపహాస్యం చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి.ఇది కేవలం రాజకీయ విభేదాల విషయం కాదు.ఇది అస్తిత్వానికి సంబంధించిన విషయం. ఒక…

తెలంగాణ మరో పోరాటానికి సిద్ధం కావల్సిందేనా ?

“ఒకవైపు బిజెపి తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూనే ఇక్కడ కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటోంది. తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చంపి పిల్లను బతికించారని, పార్లమెంటు తలుపులుమూసి బిల్లుపాస్‌ ‌చేశారంటూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నాడు . అదే బిజెపి పక్క రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిలో కలిసి పనిచేస్తున్నది. ఆ మూడు పార్టీలు కూడా…

హీట్ వేవ్ పై రాష్ట్రమంతా అప్రమత్తత

  *ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత‌ *వ‌డ‌గాల్పుల‌తో 7జిల్లాల్లో 16 మంది మృత్యువాత‌ *మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్షల చొప్పున న‌ష్టప‌రిహారం *రాష్ట్రంలో తీవ్రస్దాయి ఉష్ణోగ్రత‌ల‌పై మంత్రి పొంగులేటి స‌మీక్ష హైదరాబాద్: ఎండ‌ల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమ‌త్తంగా ఉండాల‌ని ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా త‌క్షణ చ‌ర్యలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర…

భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం

Telangana’s Role Is Crucial in India’s Digital Economy

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా డిజిటలైజేషన్ వైపు దూసుకుపోతున్న ఈ కాలంలో, భారతదేశం ఒక విశేషమైన మార్పుకు నాంది పలికింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు నగదు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగడం విశేషం. యూపీఐ చెల్లింపులు, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఆధార్‌,…

ఎండల తీవ్రత తో అప్రమత్తం గా ఉండాలి

* క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేయాల‌ని సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు   హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన…

రాష్ట్రంలో మండే ఎండలు..

వొచ్చే వారం రోజులు ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీలు  తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎండల తీవ్రత పెరగనుంది. భారత వాతావరణ శాఖ (IMD) రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర…