Tag telangana

నిరుద్యోగులను వంచిస్తున్న రేవంత్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తగా నిరుద్యోగులు, యువత ఉద్యోగ నోటిఫికేషన్లు కోసం ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి ఏమో నోటిఫికేషన్లు యువతే నోటిఫికేషన్లు వద్దంటున్నారని బుకాయిస్తున్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో ఇంటరాక్ట్ అయి విద్యార్థులను ప్రిపరేషన్ ఎలా అవుతున్నారు, వారి సమస్యలు అడిగి…

ఉపముఖ్యమంత్రి సీపీఆర్ఓ  మధుసూదన్ గుండెపోటు తో మృతి 

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు  చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో సోమవారం అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో కన్నుమూశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి  మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసిందని…

ప్రపంచంలోని అత్యంత వేడి 100 నగరాల్లో తెలంగాణ నాలుగు ప్రాంతాలు

Hyderabad Records 28.5C Temperature Mild Weather Trend Observed

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. ఏప్రిల్ 2026 చివరి నాటికి రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎంతలా పెరిగిందంటే, ప్రపంచంలోని ‘100 అత్యంత వేడి ప్రాంతాల ‘జాబితాలో తెలంగాణకు చెందిన నాలుగు నగరాలు గుర్తించడం ఆందోళన కలిగిస్తుంది, గ్లోబల్ హీట్ లిస్ట్‌లో తెలంగాణ నగరాలు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను పర్యవేక్షించే ‘ఎల్‌డోరాడో వెదర్’ (Eldorado Weather) మరియు ఇతర వాతావరణ…

సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…

ఒంటరి మహిళలే టార్గెట్

నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో…

ఐఎన్ పి ఆర్ ప్రత్యేక కమిషనర్ గా జీ ముకుందరెడ్డి

సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా జీ. ముకుంద రెడ్డి నేడు బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత స్పెషల్ కమిషనర్ గా ఉన్న సిహెచ్ ప్రియాంకను బదిలీ చేయడంతో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గా ఉన్న ముకుంద రెడ్డిని సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం సమాచార…

‘వ్యూహాత్మక గోప్యత’ ను వీడండి

*పారదర్శకతను పాటించండి *సంప్రదింపులకు ముందే ప్రాజెక్టు సంబంధిత పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి *’నదీ పునరుజ్జీవనం’ ముసుగులో నదులను కాంక్రీటీకరించడాన్ని MJA వ్యతిరేకిస్తోంది *క్యాబినెట్ సబ్ కమిటీ కీ MJA లేఖ   “మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ “ కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ (TGSRTC) కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ (55)చికిత్స పొందుతూ మరణించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 22 నుంచి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం…

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కు ఊరట 

ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసికోవొద్దు    కాళేశ్వరం ప్రాజెక్టుపై హై కోర్ట్ కీలక తీర్పు  కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు బుధవారం  కీలకమైన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు  మరియు…