Tag telangana

ఇచ్చంపల్లా? లేక బనకచర్లా? ఏదైనా ఒకటే సాధ్యం?

Andhra Pradesh, Telangana, water dispute, Krishna river, Godavari river Ask ChatGPT

“ఇప్పుడు తెలంగాణలో నీళ్లు రాజకీయాలు పాలు నీళ్లలా కలసి పోయి వున్నాయి. ఎప్పుడు ఏ అంశం తెరపైకి వస్తుందో ఏ రాజకీయ పండితుడు చెప్ప లేని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల అను సంధానానికైతే చెక్ పెట్ట వచ్చు. అంతరంగికంగా ఎదురయ్యే సమస్యలు బోలెడన్ని ఉన్నాయి. . గత ఏడెనిమి…

తెలంగాణా రాజకీయాలలో బిసి ట్రంప్ కార్డు!?

“ఒకవేళ బిసి వాదం రిజర్వేషన్లు సాధించినప్పటికీ బిసి కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు ఏబిసిడి మాదిరిగా మరికొన్ని వెనుకబడిన ఉప కుల ఉద్యమాలు ముందుకు రావనే గ్యారెంటీ ఏమీ లేదు..ఒక రకంగా లేని అవకాశాలు కోసం సమాజాన్ని విభజించడానికి,చేసిన వాగ్దానాలు మరిపించడానికి పాలక పక్షాలు జవసత్వాలు ఓనకూర్చే,ఆడే ఎత్తుగఢల క్రీడనే ఈ రకమైన వాదాలు,ఉద్యమాలకు బలాన్ని…

తెలంగాణ ఎట్లుండాల్నో చెప్పడానికి అమిత్ షా ఎవరు?!

డి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికీ, పసుపు బోర్డ్ ప్రకటించడానికీ ఆదివారం నాడు నిజామాబాద్ వచ్చిన   కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో నక్సలైట్ల గురించీ, తెలంగాణ గురించీ అనుచిత ప్రస్తావనలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికీ, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి పేరు చెప్పి మరీ ముఖ్యమంత్రికీ, హెచ్చరికలు చేశాడు. అటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ…

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి

pensioners

85 ఏళ్లు దాటిన పెన్షనర్లకు పాత పద్ధతిలోనే పెన్షన్లు ఇవ్వాలి హైదరాబాద్,ప్రజాతంత్ర, మే 10 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 85 సంవత్సరాలు పైబడిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు దాదాపు 2,000 మందికి 2025 ఏప్రిల్ పెన్షన్లు ఇంకా అందలేదని వార్తలు, ఫోన్లు వొస్తున్నాయని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు…

దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

Jupalli Krishna Rao

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌న్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్ర‌వారం పాన‌గ‌ల్…

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు

Ramjan celebrations

మసీదులు, ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31 :  నెల రోజుల ఉపవాస దీక్ష ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా రంజాన్‌ పర్వదినం (Ramjan celebrations ) కన్నుల పండువగా జరిగింది. ముస్లింలు అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహికంగా ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌ మక్కా మసీదుతోపాటు.. అనేక ప్రాంతాల్లో ముస్లింలు భక్తి శ్రద్ధలతో…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

మల్లు స్వరాజ్యం పోరాటాలతోనే స్ఫూర్తి పొందాను..

Minister Seethakka

ఆమె విగ్రహ ఏర్పాట్లు నా వంతు పాత్ర పోషిస్తా.. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19 : మల్లు స్వరాజ్యం పోరాటాల నుంచి తానును స్ఫూర్తి పొందానని, మల్లు స్వరాజ్యం తరహాలోని నేను అడవి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టానని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు.…

‘సురవరం’ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలి..

Suravaram Prathapa Reddy

తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు హర్షణీయం.. సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్‌ ప్రతినిధులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు “సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy ) తెలుగు విశ్వవిద్యాలయం”గా నామకరణం…