Tag telangana

నేపాల్‌ను చూసైనా సోయిరాదా.?

 జాతీయ స్థాయి మీడియా ను ‘గోది’ మీడియా గా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా తన ప్రచారం మొత్తం సోషల్ మీడియా పై ఆధారపడి కొనసాగిస్తున్నారు. భారత్‌ జోడో యాత్రలు, భారత్ న్యాయ్ యాత్రలు చేస్తు ప్రజలను చైతన్యం చేస్తుంటే..తెలంగాణలో…

వ‌రంగ‌ల్ ఎంజీఎం హాస్పిట‌ల్‌లో ప‌సికందు మృతి

– నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌ – ఆక్సిజ‌న్ అంద‌కనే మృతి – త‌ల్లిదండ్రుల ఆరోప‌ణ‌ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కెన ఎంజీఎం హాస్పిట‌ల్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న పిల్లల విభాగంలో రెండు నెలల పసికందు మృతి చెందాడు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన రెండు నెలల బాబు మూడు రోజుల క్రితం సబ్బు…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

వైద్యంతో పాటు ప్రేమ‌ను పంచుతున్న హాస్పిట‌ల్‌

– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్ప‌డం సంతృప్తినిచ్చింది – నా విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన సంస్థ‌ – నాణ్య‌మైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిట‌ల్‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు.  లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్.…

 POCSO న్యాయస్థానం సంచలన తీర్పు

60 ఏండ్ల వృద్దుడు 10 ఏండ్ల బాలికను రేప్  చేసిన ఘటనలో.. 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60 సంవత్సరాలు) 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వొచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉన్నదని చూసి 28.03.2023 రోజున…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

పల్లెగోస పట్టదా.?. పంచాయితీ ఎన్నికలు పెట్టరా.?

Government Neglects Gram Panchayats in Telangana: Rising Rural Governance Concerns

“లోకల్ బాడీ ఎన్నికలను నిర్వహించకుండా ప్రభుత్వం ఎంత కాలయాపన చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత అంత పెరుగుతుంది.అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సహజంగా కనిపిస్తుంది.ఎక్కువ గ్రామ పంచాయితీలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పటికిప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్‌కు లాభం కంటే మేజార్టీ స్థానాల్లో గెలవకపోతే క్యాడర్‌లో మళ్లీ…

ప‌రిశోధ‌న‌ల్లోని ప్ర‌తిఫ‌లాలు సామాన్యులకు చేరాలి

సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు కేయూలో ఘ‌నంగా ముగిసిన జాతీయ సైన్స్ కాంగ్రెస్   కాళోజి జంక్షన్ / హనుమకొండ ప్రజాతంత్ర, ఆగస్ట్‌  21 : సైన్స్ పరిశోధనల్లోని ఫలితాలు దేశంలోని సామాన్యులకు చేరాలని తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్,  ప్రొఫెసర్ సిహెచ్ మోహన్ రావు పిలుపునిచ్చారు. మూడు…

తెలంగాణలో “పనుల జాతర–2025”: పల్లెల్లో అభివృద్ధి పండుగ ప్రారంభం

Panula Jathara 2025

రూ. 2198.83 కోట్ల‌తో నూత‌న ప‌నుల‌కు శ్రీకారం స‌చివాల‌యంలో ప‌నుల జాత‌ర‌-2025 పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన మంత్రి సీత‌క్క‌  పుట్టల భూపతి గ్రామంలో లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్న మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్,  ప్ర‌జాతంత్ర‌ :  తెలంగాణ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా “పనుల జాతర–2025”  (Panula Jathara 2025) శుక్రవారం…