Tag kaleshwaram project

కాళేశ్వరం లోపాలు బహిర్గతం:మంత్రి  ఉత్తమ్

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాల్లో ఉన్న కీలక లోపాలు ఉన్నట్టు విజిలెన్స్  అండ్  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  (ఎన్ డిఎస్ఏ  ) ప్రాథమిక నివేదికలు స్పష్టంగా తెలియజేశాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. దీనిపై న్యాయ విచారణ కొనసాగుతుండగా, ఎన్డీఎస్ఏ ఫైనల్ నివేదిక కూడా వారం నుంచి 10 రోజుల్లో అందుతుందని తెలిపారు. నివేదికల ప్రకారం మూడు బ్యారేజీలకు…

కాళేశ్వరంతో ఎకరాకు కూడా నీరివ్వలేదు

దళితుడిని సిఎం చేస్తానని దగా చేసిన కెసిఆర్‌ అసెంబ్లీలో హరీష్‌ ‌రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌21: అసెంబ్లీలో కాళేశ్వరం నీళ్లపై  మాజీ మంత్రి హరీష్‌ ‌రావుకు మంత్రి కోమటి రెడ్డి సవాల్‌ ‌విసిరారు. నల్గొండ జిల్లాకు కాళేశ్వం నీరు చేరాయన్నా దానిపై సభలో గందగోళం ఏర్పడింది. దీంతో మంత్రి కోమటి రెడ్డి సభలో…

కాళేశ్వరం ప్రాజెక్టు అధికారుల‌పై క‌మిష‌న్‌ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

సమాధానాల‌ను దాట‌వేసిన అధికారులు ‌కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక క్రమశిక్షణా వైఫల్యంపై చీఫ్‌ అకౌంటెంట్‌ అధికారులను జస్టిస్‌ ‌పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌ప్రశ్నించింది. పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌ముందు చీఫ్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ ‌వెంకట అప్పారావు, చీఫ్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ ‌పద్మావతి, డైరెక్టర్‌ ఆఫ్‌ ‌వర్కస్ అకౌంట్‌ ‌చీఫ్‌ ‌ఫణిభూషణ్‌ ‌శర్మ హాజరయ్యారు. కాగ్‌ ‌నివేదిక గురించి…

బిఆర్‌ఎస్‌ కాళేశ్వరం విహార యాత్ర

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : బీఆర్‌ఎస్‌ లీడర్లంతా కాళేశ్వరం విహార యాత్రకు వెళ్లారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కుంగిన పిల్లర్లు చూసి కేటీఆర్‌ మాట్లాడాలన్నారు. కాళేశ్వరం అప్పులకు కేసీఆరే బాధ్యుడన్నారు. 30 వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టుకు లక్షా 20 వేల కోట్లు…

తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9కు ‘‘చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు’’ పేరు నేడు శత జయంతి సందర్భంగా ఆయన కృషిని స్మరించుకున్న సీఎం కేసీఅర్‌   ‌ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సీనియర్‌ ‌రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌ ‌రావు  శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31), వారు చేసిన సామాజిక సేవను గుర్తిస్తూ… సిరిసిల్ల…

పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తప్పుడు ప్రచారం

  *బిజెపి పై మంత్రి హరీశ్ రావు ఫైర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 86 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని పార్లమెంట్ వేదికగా బిజెపి ఎంపి తప్పుడు ప్రకటన చేయడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.కాళేశ్వరం నిర్మాణంలో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానిది లేదని, తెలంగాణ…

You cannot copy content of this page