Tag governance

పొలిటికల్ కాలయాపన ప్రహసనమా?

“పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకారులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పర్యటించే సమయంలో స్థానిక రాజకీయ వర్గాల మధ్య తలెత్తే ఘర్షణలను ఈ కమిటీ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కమిటీ వద్ద ప్రస్తుతానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య…

లోపించిన పోలీసు సంకల్పం ..!

దేశంలో చట్ట పాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పరిపాలన గురించి అధికార వర్గాలు గొప్పలు చెప్పుకునే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రాథమిక ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకొస్తున్నది.. “చట్టం నిజంగా అందరికీ సమానంగా అమలవుతోందా?” ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి సంబంధించిన కేసుల్లో విచారణ తీరు, అరెస్టుల ఆలస్యం, పోలీసుల ప్రవర్తన, రాజకీయ జోక్యం వంటి అంశాలు ప్రజల్లో…

ప్ర‌ధాని తొమ్మిది సూత్రాల వెనుక ప‌టిష్ట వ్యూహం

  “వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవీలు, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడం అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు సైబరాబాద్‌లోని సాంకేతిక పరిజ్ఞానం గల పట్టణ వోటర్లను లక్ష్యంగా చేసుకున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.  భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు,అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్టణ వోటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక మలుపు.” …

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…

దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం  ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…

ఫిరాయింపు ఎమ్మెల్యేల మనోవేదన..!

“బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో రాజులా బతికామని,ఇంట్లో ఉండి పనులు చేయించుకున్నామని, ఫోన్‌లో జీఓ లు వచ్చాయని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక బానిసల కంటే దారుణంగా తమ బతుకులు మారాయని ఆవేదన చెందుతున్నారట. సీఎం కలవడు..కనీసం ఆపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వడం  లేదని..మంత్రులైతే అసలు ఫోనే ఎత్తడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట..” తెలంగాణలో రాజకీయాలు…

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటిఅనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…

బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా…