Tag governance

తెలంగాణా మేధావులూ … మీరు ఎటువైపు..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడుతోంది.ప్రభుత్వం పదవి కాలం దగ్గర పడుతున్నాకొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిస్వారూపం బయటపడుతోంది..జాతీయ కాంగ్రెస్ పార్టీ చెపుతున్నట్లు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హస్తం పార్టీ ప్రజాస్వామ్య పార్టీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ కాదని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బట్టి అర్థమవుతోంది.రాజ్యాంగ బద్ధమైన పాలనా, పౌరహక్కుల…

రాష్ట్రంలో పాలన సంఘ్ పరివారానిదేనా?

“ఏమిటిదంతా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతానని, పది సంవత్సరాల పాటు ప్రాథమిక హక్కులు కోల్పోయిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తాననీ, అది తన ఏడో హామీ అని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి పాలనేనా? అవి బూటకపు వాగ్దానాలా లేక రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి బదులు మరెవరైనా పాలిస్తున్నారా? ఈ ఉదంతం తెలంగాణ సమాజ స్థితిని…

ఎవరు కౌన్‌ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

  “ప్రతి తెలంగాణ పౌరుడికి  మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను  కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…

హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర…

దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై దృష్టి

 “మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“ (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105  బాల్య…

నిష్పాక్షిక సంస్కరణా? వివాదాల సుడి గుండమా?

“గత కొన్నేళ్లుగా ఎన్నికల షెడ్యూళ్ల ఖరారు, ఎన్నికల నియమావళి అమలు, ఈవీఎంల పనితీరు, విపక్ష నాయకులపై చర్యల వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీరు అధికార పక్షానికి అనుకూలంగా ఉందనే ఆరోపణలు దేశంలో బలంగా వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్ఐఆర్‌ వంటి సున్నితమైన ప్రక్రియను కూడా రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం అనుమానపు దృక్పథంతోనే…

2026: ఈనాటి భారతదేశానికి పాఠాలు

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఆచార్య గారి సంపాదకీయంలోని అంతర్లీన సందేశం ఎన్నికలకంటే పాలన ముఖ్యమన్నది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు మరింత ఖరీదైనవి, మరింత ప్రచార ఆధారితమైనవి, మరింత వ్యక్తి కేంద్రీకృతమైనవి అయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం: ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాదు..” యం.యస్. ఆచార్య గారి వరంగల్ వాణి సంపాదకీయం (10-4-1981) నేపథ్యంలో సమకాలీన…

ప్రగతిపథంలో తెలంగాణ..!

“ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల…

ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…