Tag governance

ఈ జాడ్యానికి ముగింపు ఏదీ!?

“ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలి.కనుక “వారసత్వ రాజకీయ నిరోధక చట్టం”గురించి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టానికి నూటికి నూరు శాతం ఆలోచించాల్సిన అంశం ! అవసరమే కాదు, అనుసరణీయం కూడా! ఒకసారి చట్టసభ కు ఎన్నికైన వారి కుటుంబం నుండి మరొకరికి ప్రాతినిధ్యం కల్పించకుండా నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది.అంతేకాదు, ఒకసారి…

కాంగ్రెసు సంస్కృతి పై యం యస్ ఆచార్య సంపాదకీయం

“నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఆచార్య గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, అధికార రాజకీయాల స్వభావాన్ని అని స్పష్టమవుతుంది. 1984లో ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతున్న “సంస్కృతి” గురించి చేసిన హెచ్చరిక నేటికీ ప్రాసంగికంగానే కనిపిస్తుంది. ఆయన విమర్శ ఒక వ్యక్తి మీద కాదు; ఒక రాజకీయ వ్యవస్థ మీద. ప్రతిభను…

ఎవరి త్యాగం? ఎవరి భోగం?

  “ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించింది. మొత్తం వరుసలో ఐదో పనో, ఆరో పనో అయిన భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఇంత హడావిడిగా, ఇంకా మొదటి పని కూడా కాకుండానే మొదలుపెట్టిందంటే, అసలు ప్రాజెక్టు అటకెక్కినా, తన చేతుల్లో భూమి…

నీట్ నిరసనకు “నీట్‌గా” లేని ప్రతిస్పందన

మ‌రో మాటలో చెప్పాలంటే, పరిపాలనా అధికారాన్ని ఎవరు చేపట్టాలో ఎన్నికలు నిర్ణయిస్తాయి, కానీ వారి పరిపాలన  నిజమైన నాణ్యతను ప్రజా వ్యతిరేకతే అంచనా వేస్తుందని పై సూక్తి సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, ఎన్నికలలో గెలవడం ఒక ప్రభుత్వానికి రాజ్యాధికారపు తాళాలను అందిస్తుంది, కానీ ప్రజా ఆగ్రహం అసలైన పనితీరు సమీక్షను అందిస్తుంది. పైన చెప్పిన ఈ…

బొద్దింక జూరింది… దిల్లీ జ్వలించింది!

దిల్లీ వీధుల్లో తాజాగా కనిపించిన ఉద్యమం ఒక బొద్దింకను ప్రతీకగా ఎంచుకుని అధికార వ్యవస్థను ప్రశ్నించింది. అది కేవలం వ్యంగ్య ప్రతీక కాదు; వ్యవస్థపై పేరుకుపోయిన యువత ఆవేదనకు రూపం. బొద్దింకను ఎంత తొక్కినా మళ్లీ కనిపించినట్లే, “మా కలలను తొక్కొచ్చు… మా ప్రశ్నలను కాదు” అనే సందేశాన్ని యువత దేశ రాజధానిలో వినిపించింది. ఈ ఉద్యమానికి…

వ్యవస్థ వైఫల్యానికి హెచ్చరిక ..!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని రోజులు కేవలం క్యాలెండర్ తేదీలుగా మిగిలిపోవు. అవి ఒక తరం ఆవేదనకు, ఆకాంక్షకు, ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సోమవారం న్యూ దిల్లీలో కనిపించిన దృశ్యం అలాంటిదే. దేశ అధికార కేంద్రంగా పేరొందిన ల్యూటెన్స్ దిల్లీ ప్రాంతం ఒక్కసారిగా యువత, విద్యార్థులు, నిరుద్యోగుల జనప్రవాహంతో నిండిపోయింది. పార్లమెంట్ వైపు వెళ్లే ప్రతి…

ఈ నెత్తుటి మరకలు ఎక్కడివి?

అసహనం మనుష్యుల కే కాదు!ప్రభుత్వాలకి ఉంటుంది? మానసిక వైకల్యం మనుష్యులకే కాదు!వ్యవస్థలు కూడా ఒక్కోసారి అలా మారిపోతుంటాయి.ముఖ్యంగా అధికారం పోగుపడ్డ అహంకారం గాయపడ్డప్పుడు చేష్టలే కాదు భాష కూడా విచలితం అవుతుంటుంది.ఇప్పుడు తెలంగాణలో నెత్తుటి భాష రాజ్యం ఏలుతుంది.. నెత్తుటి మరకలు రాజకీయ చరిత్ర ముఖం మీద పుట్టుమచ్చలు,పెట్టుమచ్చలు అవబోతున్నాయి.తెలంగాణానే కాదు, ఆంధ్రప్రదేశ్ లోకూడా అదే…

అవినీతికి మాగాణం అవుతున్న తెలంగాణ!

గత రెండు మూడు వారాల్లో కొందరు ప్రభుత్వాధికారుల ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో అవినీతి నిరోధక శాఖ చేసిన సోదాల్లో బైటపడిన నోట్ల కట్టలు, వెండి బంగారాలు, స్థిరాస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, వాహనాలు, చరాస్తుల వివరాలు చూస్తుంటే కిందిస్థాయి సగటు అధికారుల దగ్గరే ఇంతింత సంపద పోగుపడి ఉంటే, విధాన నిర్ణేతలైన, అక్రమార్జనకు నిలయాలైన ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల, మంత్రుల, శాసనసభ్యుల ఇళ్ల మీద దాడి చేసి సోదా చేయగల అవకాశమే…

2026లో భారత రాజకీయాల అద్దం: ఇసుక తక్కెడ…!

1983లో యం. యస్. ఆచార్య హెచ్చరిక, “దేశంలో రాజకీయాలు పూర్తిగా లొష్టమైపోయినై.  మానావమానాలు శష్ప సమానాలైనవి.” — ఈ ఒక్క వాక్యం చాలు. 1983 నవంబరు 17న జనధర్మ సంపాదకుడు యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయం ఎంత దూరదృష్టితో రాయబడిందో అర్థం చేసుకోవడానికి. నాలుగు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసం నేటి రాజకీయాలను చదివినట్లే…