Tag governance

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…

దేశ రాజకీయ చిత్రపటంలో పెను మార్పు

“దక్షిణాది రాష్ట్రాల మొత్తం సీట్ల సంఖ్య పడిపోయే ప్రమాదం ఉంది. అంటే, కేవలం ఉత్తర భారతదేశంలోని మూడు నాలుగు రాష్ట్రాలు ఏకమైతే దేశ ప్రధానిని నిర్ణయించే స్థాయికి చేరుకుంటాయి, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంటులో బలహీనపడే ప్రమాదం  ఉంది. ఇది ప్రజాస్వామ్యంలోని ‘ఒక వ్యక్తి-ఒక వోటు’ సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, రాష్ట్రాల మధ్య ఉండవలసిన…

ఫిరాయింపు ఎమ్మెల్యేల మనోవేదన..!

“బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో రాజులా బతికామని,ఇంట్లో ఉండి పనులు చేయించుకున్నామని, ఫోన్‌లో జీఓ లు వచ్చాయని ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరాక బానిసల కంటే దారుణంగా తమ బతుకులు మారాయని ఆవేదన చెందుతున్నారట. సీఎం కలవడు..కనీసం ఆపాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వడం  లేదని..మంత్రులైతే అసలు ఫోనే ఎత్తడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట..” తెలంగాణలో రాజకీయాలు…

సనాతన ధర్మబద్ధ రాజనీతి నేటి మేటి పాలనకూ మార్గదర్శకమే!

‘చెడు నడవడికల నీచులు చేతులు జోడిస్తారు. నమస్కారాలు చేస్తారు. ఇంపైన మాటలు మాట్లాడుతారు. కపటపు వినయాలు ప్రదర్శిస్తారు. దుర్మార్గుడు తనకు అనుకూలమయ్యేంతవరకు స్నేహితుడిలాగా నటించి, ఆ తరువాత, పాములాగా తన క్రూరకృత్యాలనే కోరలతో కరుస్తాడు. ఎక్కువ కోపం కానీ, స్నేహంకానీ, వాటిఅనుభవ కాలానికే ఇతరులకు తెలియచేయాలి. అవసరమైనప్పుడు శత్రువును భుజం మీద ఎక్కించుకుని, సమయం రాగానే…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…

బడ్జెట్ సమావేశాలు ఫలవంతంగా ముగిసేనా?

విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అస్త్రశస్త్రాలకు పదును పెట్టుకొని  ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటుండటంతో, చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. ఎవరిని వారు సమర్థించుకోవడం, ఎదుటివారిని విమర్శనాస్త్రాలతో ఇరుకునపెట్టే వ్యూహంతో పార్టీల నేతలు ముందుకెళతారన్న దాంట్లో ఇసుమంతైనా సందేహం లేదు. ఇంతటి ముఖ్య మైన అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

స్థానిక ప్రజాస్వామ్య పరీక్ష: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్ల పాత్ర

కుర్చీల కేటాయింపుతో కదిలిన రాజకీయాలు పట్టణ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మరో నిర్ణాయక దశను దాటింది. ఓటరు జాబితా తుదిరూపు దాల్చిన తర్వాత తాజాగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్లను పూర్తిగా ఖరారు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించాయి. రాష్ట్రంలో ఉన్న 131 పట్టణ స్థానిక…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…