Tag governance

నిష్పాక్షిక సంస్కరణా? వివాదాల సుడి గుండమా?

“గత కొన్నేళ్లుగా ఎన్నికల షెడ్యూళ్ల ఖరారు, ఎన్నికల నియమావళి అమలు, ఈవీఎంల పనితీరు, విపక్ష నాయకులపై చర్యల వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీరు అధికార పక్షానికి అనుకూలంగా ఉందనే ఆరోపణలు దేశంలో బలంగా వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్ఐఆర్‌ వంటి సున్నితమైన ప్రక్రియను కూడా రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం అనుమానపు దృక్పథంతోనే…

2026: ఈనాటి భారతదేశానికి పాఠాలు

M.S. Acharya's Editorial for Warangal Vani

“ఆచార్య గారి సంపాదకీయంలోని అంతర్లీన సందేశం ఎన్నికలకంటే పాలన ముఖ్యమన్నది. భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికలు మరింత ఖరీదైనవి, మరింత ప్రచార ఆధారితమైనవి, మరింత వ్యక్తి కేంద్రీకృతమైనవి అయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం: ఎన్నికలు నిర్వహించడం, ఓట్లు లెక్కించడం, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కాదు..” యం.యస్. ఆచార్య గారి వరంగల్ వాణి సంపాదకీయం (10-4-1981) నేపథ్యంలో సమకాలీన…

ప్రగతిపథంలో తెలంగాణ..!

“ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతముగా నిర్వహించింది. ఈ ప్రణాళిక ద్వారా ప్రజల…

ప్రజాస్వామ్య పారదర్శకతలా!! రాజకీయ ప్రతీకార చర్యలా??

“2025 ఆగస్టు 20వ తేదీన ఎ. శ్రీలత అనే మహిళ దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా, భారతీయ న్యాయ సంహిత లోని పలు నిబంధనల ప్రకారం మీనాక్షి నటరాజన్‌ను నాలుగో నిందితురాలిగా చేర్చారు. ఒక మాజీ కార్పొరేటర్ వ్యవహారానికి సంబంధించిన ఈ వివాదంలో పరువునష్టం, వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించడం మరియు నేరపూరిత కుట్ర…

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

ప్రజాస్వామ్య పునర్నిర్మాణం: బ్యూరోక్రసీ విచక్షణ నుండి పౌర సార్వభౌమత్వానికి ‘మూడో స్తంభం’ రోడ్‌మ్యాప్

“వోటు హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చడం, ఎన్నికల సంఘాన్ని మరింత బహుళ-సభ్యులతో కూడిన జవాబుదారీ సంస్థగా విస్తరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ “జిల్లా పౌర హక్కుల అథారిటీ” అనే మూడో స్తంభాన్ని ప్రతిష్టించడం, మరియు అధికారుల బ్యూరోక్రాటిక్ నిరంకుశత్వాన్ని అరికట్టేలా ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అథారిటీ’ (ICA) వంటి సరికొత్త అఖిల భారత సర్వీసును…

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన…

Two and a Half Years of Congress Rule Promises, Performance and Public Verdict

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరగడం సహజమే కాక అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ప్రభుత్వాలను మార్చే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు, అసంతృప్తికి, భవిష్యత్తుపై వారి కలలకు ప్రతిబింబం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు తీసుకొచ్చే హామీలు…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

వీళ్ళ నాలికలు చాలా పొడవు!? 

డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈమాటల మాటున దాగిన మర్మమేమి?అమాత్యా!  రాచరిక వ్యవస్థ లో ప్రభువుల నోట ఏమాట వస్తుందో ఆమాటేశాసనం. ఆమాటేచెల్లుబడి. అది ఎవరికి మోదమో? ఎవరికి ఖేదమో?అర్థం…