Tag governance

వోటుబొండిగలో సర్కార్ చేప!

“హైదరాబాద్ చేప ప్రసాదం అనేది విశ్వాసం, విజ్ఞాన శాస్త్రం మధ్య ఉన్న గీతను చెరిపేసే ఒక ప్రయత్నం. 180 ఏండ్ల క్రితం ప్రారంభమైన ఒక చిన్న కుటుంబ సంప్రదాయం, నేడు ప్రభుత్వ అండదండలతో ఒక భారీ సామాజిక వేడుకగా మారింది. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం, ఆరోగ్య ముప్పులు పొంచి ఉండడం రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథానికి…

ప్రజాస్వామ్య పునర్నిర్మాణం: బ్యూరోక్రసీ విచక్షణ నుండి పౌర సార్వభౌమత్వానికి ‘మూడో స్తంభం’ రోడ్‌మ్యాప్

“వోటు హక్కును ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా మార్చడం, ఎన్నికల సంఘాన్ని మరింత బహుళ-సభ్యులతో కూడిన జవాబుదారీ సంస్థగా విస్తరించడం, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ “జిల్లా పౌర హక్కుల అథారిటీ” అనే మూడో స్తంభాన్ని ప్రతిష్టించడం, మరియు అధికారుల బ్యూరోక్రాటిక్ నిరంకుశత్వాన్ని అరికట్టేలా ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అథారిటీ’ (ICA) వంటి సరికొత్త అఖిల భారత సర్వీసును…

రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన…

Two and a Half Years of Congress Rule Promises, Performance and Public Verdict

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచ్చి రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం పనితీరుపై సమీక్ష జరగడం సహజమే కాక అవసరం కూడా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం ప్రభుత్వాలను మార్చే ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆకాంక్షలకు, ఆశలకు, అసంతృప్తికి, భవిష్యత్తుపై వారి కలలకు ప్రతిబింబం. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రజల ముందుకు తీసుకొచ్చే హామీలు…

ఆధ్యాత్మికత – రాజకీయం.. సమతుల్యతే ప్రజాస్వామ్యానికి బలము

“భారతదేశం వంటి బహుళత్వ సమాజంలో భక్తి వ్యక్తిగత విశ్వాసంగా, ప్రభుత్వ పాలన సామాజిక బాధ్యతగా కొనసాగాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుకోవడం ప్రజాస్వామ్య భవిష్యత్తుకు అత్యంత అవసరం..” భారతదేశం అనేక మతాలు, సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలతో కూడిన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తి దేశ సమగ్రతకు ప్రధాన ఆధారం. అయితే…

వీళ్ళ నాలికలు చాలా పొడవు!? 

డైవర్టేషన్ పాలిటిక్స్ చేయడం కూడా కనాకష్టంగా ఉన్న నేటి పరిస్థితుల్లో సోయి,సొరంపులేని మాటలతో స్థాయిని మరిచి పాలకులు ప్రజల్ని మభ్య పెడుతున్నారు.ఒక్కోసారి మాట్లాడేది వారేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈమాటల మాటున దాగిన మర్మమేమి?అమాత్యా!  రాచరిక వ్యవస్థ లో ప్రభువుల నోట ఏమాట వస్తుందో ఆమాటేశాసనం. ఆమాటేచెల్లుబడి. అది ఎవరికి మోదమో? ఎవరికి ఖేదమో?అర్థం…

పొలిటికల్ కాలయాపన ప్రహసనమా?

“పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకారులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పర్యటించే సమయంలో స్థానిక రాజకీయ వర్గాల మధ్య తలెత్తే ఘర్షణలను ఈ కమిటీ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కమిటీ వద్ద ప్రస్తుతానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య…

లోపించిన పోలీసు సంకల్పం ..!

దేశంలో చట్ట పాలన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగబద్ధ పరిపాలన గురించి అధికార వర్గాలు గొప్పలు చెప్పుకునే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రాథమిక ప్రశ్న మళ్లీ మళ్లీ ముందుకొస్తున్నది.. “చట్టం నిజంగా అందరికీ సమానంగా అమలవుతోందా?” ముఖ్యంగా అధికారంలో ఉన్న వారికి సంబంధించిన కేసుల్లో విచారణ తీరు, అరెస్టుల ఆలస్యం, పోలీసుల ప్రవర్తన, రాజకీయ జోక్యం వంటి అంశాలు ప్రజల్లో…

ప్ర‌ధాని తొమ్మిది సూత్రాల వెనుక ప‌టిష్ట వ్యూహం

  “వర్క్ ఫ్రమ్ హోమ్, డిజిటల్ లావాదేవీలు, ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడం అనేది ప్రత్యేకంగా హైదరాబాద్ మరియు సైబరాబాద్‌లోని సాంకేతిక పరిజ్ఞానం గల పట్టణ వోటర్లను లక్ష్యంగా చేసుకున్న‌ద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు.  భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు,అసెంబ్లీ ఎన్నికలకు ముందు పట్టణ వోటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక మలుపు.” …

విజయాన్ని వెతుకుంటున్న మోదీ ..!

“ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు,ఆయనకు గుజరాత్ నమూనా అన్నది ఇప్పుడు ప్రచారంలో ప్రధానాంశం కాదు అభివృద్ధి అనేది ప్రధానాస్త్రం కానీ కాదు.. ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలని లేదు.. ఇప్పుడు బులెట్ రైలు గురించి మాట్లాడడం లేదు.. సంక్షేమ పథకాలు, సబ్సిడీ మొదలైన వాటి గురించి మాట్లాడడం ఆయనకు ఇష్టం లేదు. తమిళనాడు, పశ్చిమ…