మైలార్దేవుపల్లి-వట్టేపల్లి ఆర్వోబీ ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: మైలార్దేవుపల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్లతో నిర్మించిన రోడ్డు ఓవర్ బ్రిడ్డి(ఆర్వోబీ)ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. నాలుగు లేన్లతో కూడిన ఈ వంతెన పొడవు 490 మీటర్లు, వెడల్పు 16.6 మీటర్లు. రైల్వేకు సంబంధించిన పొడవు 37.28…
