Category తెలంగాణ

యూపీఎస్సీ మెయిన్స్ ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థుల సత్తా..

అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌యూపీఎస్సీ మెయిన్స్ 2024 ‌ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. ఈ ఏడాది తొలిసారిగా రాష్ట్రం నుంచి సివిల్స్ ‌మెయిన్స్ ‌పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. సివిల్స్ ‌సాధించే లక్ష్యంతో ప్రిపేరయ్యే పేద కుటుంబీకులకు రాజీవ్‌ ‌సివిల్స్ అభయ…

‌సచివాలయంలో ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్

Facial Recognition Attendance in telangana Secretariat

నేటి నుంచే అమలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : ‌డాక్టర్‌ ‌బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో గురువారం నుంచి ఫేషియల్‌ ‌రికగ్నైజేషన్‌ అటెండెన్స్ ‌విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఈ అటెండెన్స్ ‌వర్తించనున్నట్లు…

డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితమే..

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుప‌డింది 1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం చంద్రబాబు కోసం రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్ రెడ్డి రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ ది సీఎం వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీష్ రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,డిసెంబ‌ర్ 11 : ఒక్కనాడు కూడా జై తెలంగాణ…

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి

ప్రాధాన్య‌తా క్ర‌మంలో ప‌నులు చేప‌ట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…

రాష్ట్రంలో 17 నుంచి రాష్ట్రపతి పర్యటన

భద్రతా ఏర్పాట్లపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలో ఈ నెల 17వ తేది నుంచి ఐదు రోజులపాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఈ నెల…

రేవంత్‌ ‌ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌

mla harees rao fire on congress govt

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 :  ‌దిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, పిల్లల భవిష్యత్తుపై లేదా?  అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సీఎం రేవంత్‌ ‌పై మండిపడ్డారు.   రాష్ట్రాన్నే కాదు.. కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవడంలేదని అన్నారు. ఉమ్మడి మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలోని…

‌సిద్ధిపేటలో టిటిడి వెంకన్న ఆలయం..

కోమటిచెరువు ప్రాంతంలో కొలువుదీరనున్న తిరుపతి వెంకటేశుడు టిటిడి ఛైర్మన్‌ ‌బిఆర్‌.‌నాయుడిని కలిసి కోరిన ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రతిపాధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌కలియుగ ప్రత్యక్ష ద్కెవంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏర్పాటుకానుందని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని…

ఇది ప్రజాపాలన కాదు.. ప్రజాపీడిత పాలన

కాంగ్రెస్‌ ఒక్క హామీని సక్కగా నిలబెట్టుకోలేదు: కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇష్టం వొచ్చినట్లు హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయటానికి నానా కారణాలు చెబుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు. ప్రజా పీడిత పాలన అని మాజీ మంత్రి కేటీఆర్‌…

ఘట్‌కేసర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభం

Commencement of development works at Ghatkesar

పాల్గొన్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు మంగళవారం ఘట్‌కేసర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొని బిజీ బిజీగా గడిపారు. ప్రభుత్వ విప్‌ ‌మహేందర్‌ ‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలతో కలిసి గురుకుల జూనియర్‌…