Category తెలంగాణ

సికింద్రాబాద్‌ ‌పాస్‌పార్టు ఆఫీస్‌కు మాజీ సీఎం

పాస్‌పోర్టు రెన్యువల్‌ ‌కోసం వెళ్లిన కేసీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌సికింద్రాబాద్‌ ‌పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్‌ ‌పాస్‌పోర్టు ఆఫీసు వొచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్‌ ‌చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్‌ ‌పాస్‌పోర్టును సబ్‌మిట్‌ ‌చేసి సాధారణ…

వంద శాతం మళ్లీ అధికారంలోకి వొస్తాం..

పాలకుల దోపిడీ నుంచి తెలంగాణను కాపాడాలి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రాఫ్‌ ‌పడిపోతోంది.. ఇంత తొందర్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనుకోలేదు.. ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలి.. ఏప్రిల్‌ 27‌న బీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ ‌విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : తెలంగాణలో 100…

నెల రోజుల్లో సీతారామ ప్రాజెక్ట్కు అనుమతి

మెడిగడ్డపై త్వరలోనే ఎన్‌డిఎస్‌ ‌నివేదిక నివేదిక అనంతరం తదుపరి చర్యలపై సిఫారసు తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ ‌ల నిర్మాణాలకు క్లియరెన్స్ ఇవ్వండి అంతర్‌ ‌రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌లో కొనసాగిన జాతీయ నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు…

రిజిస్ట్రేష‌న్ల కోసం నిరీక్ష‌ణ‌కు చెల్లు.. 

నాలుగేళ్లుగా  రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు కొన్నవారికి శుభవార్త ఎల్ఆర్ఎస్ పథకం అమలుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు మార్చి 31 వరకు గడువు విధించిన ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయం  హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ( లే అవుట్ క్రమబద్దీకరణ) పథకం) అమలులో వేగం పెంచాలని రాష్ట్ర…

భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త దారుణ హత్య

Rajalilnga murthi

ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :  భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త  నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని…

అర్థం లేని హామీలతో సీఎం గందరగోళం

వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అ‌డ్ర స్‌ ‌గల్లంతు ఖాయం •ఉపాధ్యాయుల మద్దతు బిజెపికే : ఎంపీ ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అర్థంలేని హామీలతో సీఎంరేవంత్‌ ఆయన గందరగోళానికి గురికావడమే కాకుండా, ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. ఖమ్మం, వరంగల్‌, ‌నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ…

పంటల రక్షణకు సోలార్‌ ‌కంచెలు

కొత్తగా సోలార్‌ ‌పెన్సింగ్‌ ‌స్కీం అమలు చేసే యోచన •కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్‌ ‌క్లస్టర్లను ఏర్పాటు చేయాలి •జూన్‌ ‌లో రాష్ట్రంలో మరో ఆయిల్‌ ‌పామ్‌ ‌కర్మాగారం ఏర్పాటు •వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : అడవి జంతువులు, కోతుల నుంచి పంటల రక్షణకు…

రంజాన్‌ ‌మాసంలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దు

అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలి •శాంతి భద్రతల రక్షణకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు •రంజాన్‌ ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో హైదరాబాద్‌ ఇన్చార్జి మంత్రి పొన్నం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : మార్చి రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్‌ ‌మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో మైనారిటీ…

హామీల అమలులో పూర్తిగా విఫలం

రైతుల గోడును పట్టించుకోని రేవంత్‌ ‌రెడ్డి •వోటు వేసి గెలిపించిన కొడంగల్‌ ‌ప్రజలకు అన్యాయం •మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి చార్‌ ‌సౌ బీస్‌ ‌హామీలిచ్చి గద్దెనెక్కి 420 రోజులు అవుతున్న రాష్ట్ర రైతాంగం ప్రజల…