సికింద్రాబాద్ పాస్పార్టు ఆఫీస్కు మాజీ సీఎం

పాస్పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసు వొచ్చారు. తన పాస్పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ…








