Category తెలంగాణ

కెసిఆర్‌ ఇం‌కా పగటి కలలు కంటున్నాడు

కాంగ్రెస్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గిపోతుందనే వాదన సత్యదూరం రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పూర్తిగా అదృశ్యం పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: కేసీఆర్‌ ‌చెప్పినంత మాత్రాన కాంగ్రెస్‌ ‌పార్టీ గ్రాఫ్‌ ‌పడిపోయినట్లా అని పీసీసీ చీఫ్‌ ‌బీ. మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌ప్రశ్నించారు.  బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌…

బిఆర్‌ఎస్‌ అం‌డతోనే ఎపి జలదోపిడీ

కృష్ణా జలాల్లో 200 టిఎంసిలు చాలన్న ఘనులు శ్రీశైలం, సాగర్‌లను ఎపికి అప్పగించి చోద్యం చూశారు తమను అప్రతిష్ట పాలు చేసేందుకే తప్పుడు ఆరోపణలు జేబులు నింపుకునేందుకే నాడు ప్రాజెక్ట్ ‌ల నిర్మాణం మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌, ‌పొన్నం ప్రభాకర్‌, ‌కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి  హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కృష్ణా నది జలాల…

కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్‌ నేతలు

కేంద్ర బడ్జెట్‌ లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ చీకటి మిత్రులు… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : కేంద్ర బడ్జెట్‌ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్దమని,కళ్లుండి చూడలేని,…

నిరుపేద  విద్యార్థికి సీఎం బాసట

Revanth

కండరాల వ్యాధితో నడవలేని దీన స్థితి చలించిపోయిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తక్షణమే వైద్య సాయం అందించాలని ఆదేశం ఎలక్ట్రిక్‌ ‌వాహనాన్ని అందించాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద విద్యార్థి రాకేష్‌ ‌గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్‌ ‌కు…

ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి

CM Revanth Reddy

మూడు కేసుల్లో విచారణ.. మార్చి 23కి వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి20: నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్‌రెడ్డిపై నల్గొండ టూటౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో, బేగంబజార్‌ ‌పీఎస్‌లో, మెదక్‌ ‌జిల్లా కౌడిపల్లి పీఎస్‌ ‌పరిధిలో మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ నిమిత్తం…

రెండిరటి మధ్యే హోరా హోరీ పోరు..

ఎంఎల్సీ ఎన్నికల్లో తలబడుతున్న కాంగ్రెస్‌, బిజెపి బిఆర్‌ఎస్‌ తప్పుకోవడంతో  లాభపడేదెవరు?.. మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి మరో వారం రోజుల్లో ఎంఎల్సీ ఎన్నికలు జరగనుండటంతో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా రసవత్తరంగా మారింది. తన ప్రతిష్టను కాపాడుకోవాలని అధికార పార్టీ ఒకవైపు, భవిష్యత్‌లో అధికారంలోకి వొచ్చేందుకు పార్టీని విస్తరించుకునేందుకు ఈ…

వనవర్తి జిల్లాలో విస్తరిస్తున్న బర్డ్‌ఫ్లూ

వనపర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : వనపర్తి జిల్లాలోని బర్డ్ ‌ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్‌లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్ ‌ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం రైతు శివకేశవరెడ్డి…

భూమిని నమ్ముకున్నపేద‌ల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

ధరణి పోర్టల్‌తో సమస్యలు మరింత తీవ్రత‌రం వీలైనంత త్వ‌ర‌గా అమలులోకి భూ భార‌తి రెవెన్యూ ,హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19 :  వీలైనంత త్వ‌ర‌గా భూభార‌తి చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొస్తామ‌ని రెవెన్యూ ,హౌసింగ్ ,స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. క్షుణ్ణంగా, స‌మ‌గ్రంగా ప‌రిశీలించి చిన్న చిన్న…

కేసీఆర్‌ ఒక సీజనల్‌ ‌పొలిటీషియన్‌

అధికారంలోకి వొస్తామని పగటి కలలు కంటున్నారు ఫాంహౌస్‌ ‌దాటని వ్యక్తికి అభివృద్ధి ఎలా కనిపిస్తుంది..? రెవెన్యూ, హౌసింగ్‌ ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19  : ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందన్నట్లు ఫాంహౌస్‌ ‌దాటని దొరవారు అధికారంపై పగటికలలు కంటున్నారని రెవెన్యూ , హౌసింగ్‌ ,‌సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…