Category తెలంగాణ

బస్తీ మే సవాల్‌..

ఎవరొస్తారో… ఎక్కడికొస్తారో రండి తేల్చుకుందాం.. రేవంత్‌ ˜నీ ఇంటికొస్తా… నీ నియోజకవర్గానికొస్తా.. హరీష్‌ ˜రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేతల వ్యాఖ్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )   రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 14 నెలల కాంగ్రెస్‌ పాలనపై విపక్షాలు విరు చుకు…

బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర

తప్పుడు లెక్కలంటూ ముద్ర వేస్తున్నారు.. లెక్క తేలితే నష్టపోయే శక్తులే వ్యతిరేకిస్తున్నాయి.. •కుట్రలను ఛేదించకపోతే శాశ్వత నష్టం •బీసీలు సంఘటితంగా కుట్రలను ఎదుర్కోవాలి.. •వందేళ్లలో తేలని లెక్కలను.. వంద శాతం తేల్చాం.. •కుల గణన బీసీలకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి •రాహుల్‌ ‌గాంధీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించా •బిసి కులగణనకు చట్టబద్ధత కల్పిస్తాం..…

‌బాధితులను రక్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం..

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌  ‌ప్రమాదం దురదృష్టకరం ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి నాగర్‌కర్నూల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌లో ఈ తరహా సంఘటన చోటు…

ఎస్‌ఎల్బీసీ సొరంగంలో భారీ ప్రమాదం

సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలు •హాస్పిటల్‌కి తరలించి చికిత్స •సీఎం రేవంత్‌ ‌దిగ్భ్రాంతి… •హుటాహుటిన మంత్రి ఉత్తమ్‌ ‌సందర్శన నాగర్‌కర్నూలు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ‌వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లా అమ్రాబాద్‌ ‌మండలం దోమ లపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్‌…

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్‌

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో  సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో ఆయన  ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…

ఆ ‌రెండు కేసులూ కొట్టేయండి

KTR

హైకోర్టులో కెటిఆర్‌ ‌రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : బంజారాహిల్స్, ‌ముషీరాబాద్‌ ‌పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌కోరారు.  హైకోర్టులో ఆయన రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం రేవంత్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ‌కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ ‌లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల…

బోధనేతర సిబ్బందికి టైంస్కేల్‌ ఇవ్వాల్సిందే

సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరాం విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : యూనివర్సిటీ నాన్‌ ‌టీచింగ్‌ ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తానని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌కోదం డరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌  ‌బాగ్‌…

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే కృష్ణా నది జలాల దోపిడీ

దోచుకుపోతుంటే సహకరించారు.. వొచ్చే మూడేళ్లలో  కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కృష్ణా నది జలాల్లో తెలంగాణాకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బి.ఆర్‌.ఎస్‌ ‌పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు.…