Category తెలంగాణ

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భూభారతి చట్టం

భూ భారతి స్ఫూర్తితోనే విధి విధానాలు •ఈ చట్టం తరతరాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : రెవెన్యూ, హౌసింగ్‌, ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి •విధివిధానాలపై కలెక్టర్లతో వర్క్ ‌షాప్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ప్రజా స్వామ్యయుతంగా అసెంబ్లీలో డ్రాఫ్ట్ ‌బిల్లు పెట్టి ఆ తర్వాత మేధావులు, రాజకీయ పార్టీల ప్రతి…

తాగునీటి కోసం నిధులు మంజూరు చేయండి

కనీసం రూ.16 వేల కోట్ల నిధులివ్వండి •కేంద్రం తన బాధ్యతను నెరవేర్చాలి •కేంద్ర జలశక్తి సదస్సులో మంత్రి సీతక్క ప్రజెంటేషన్‌ ఉదయ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణలోని తాగునీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ‌దనసరి అనసూయ సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి…

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీ ఏర్పాటు అధ్యక్షుడిగా డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : తెలంగాణ డెవలప్మెంట్‌ ‌ప్లానింగ్‌ ‌సొసైటీ సలహా కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం జరిగింది.…

తెలంగాణ స్టార్టప్‌లకు బ్రెజిల్‌లో అవకాశాలు

ఎఐ, ఐటీ, అగ్రి-టెక్‌, ‌హెల్త్ ‌కేర్‌ ఇతర రంగాల్లో పరస్పర సహకారం •స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్టార్టప్‌ ‌భాగస్వామ్యానికి టీ హబ్‌, ‌బ్రెజిల్‌ ‌కు చెందిన గోయాస్‌ ‌హబ్‌ ‌తో అవగాహన…

సైబర్‌ ‌నేరాలను కట్టడి చేస్తాం..

నేరాల విధానం వేగంగా మారుతోంది •ఫేక్‌ ‌న్యూస్‌ ‌సైతం మరో ప్రధానమైన ముప్పు •సోషల్‌ ‌మీడియాలో తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం •రాష్ట్రాన్ని సైబర్‌ ‌సేఫ్‌ ‌స్టేట్‌ ‌గా మార్చేందుకు కలిసి పని చేద్దాం… •సైబర్‌ ‌సెక్యూరిటీ కాన్‌క్లేవ్‌ 2025‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దేశంలో సైబర్‌ ‌నేరాలు…

‌కృష్ణా నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి

Minister Uttam Kumar Reddy

మూసి నడితో పాటు పెండింగ్‌ ‌ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి రాజస్థాన్‌ ఉదయ్‌ ‌పూర్‌లో అఖిల భారత నీటిపారుదల శాఖ మంత్రుల సదస్సు..హాజరైన మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఉదయ్‌ ‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : కృష్ణా నది నీటి వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని…

వొచ్చే మూడు నెలలు అత్యంత కీలకం

సాగు, తాగు నీరు. విద్యుత్‌కు భారీగా డిమాండ్‌ ‌ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడండి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలి.. కలెక్టర్లు ఇరిగేషన్‌ ఇం‌జనీర్ల తో సమీక్షలు నిర్వహించాలి అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి  రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17:  రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో…

విద్యుత్‌ ‌రంగంలో కీలక పరిణామం

సిఈజిఐసి రాష్ట్ర సర్కారు ఎంవోయూ విద్యుత్‌ ‌వినియోగ సమర్థతను విశ్లేషించేందుకు మద్దతు హైదరాబాద్‌ ‌ప్రజాతంత్ర, ఫిబ్‌•వరి 17 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో సిఈజిఐసి ఫౌండేషన్‌ ‌తో అవగాహన ఒప్పందం 2019-2024 మధ్య జరిగిన సహకారాన్ని కొనసాగిస్తూ, తెలంగాణలో డేటా ఆధారిత పాలనను బలోపేతం చేయడం, ప్రజా పాలన వ్యయాల పనితీరును మెరుగుపరచడంలో…

విద్వేషం, విధ్వంసమే బిజెపి విధానం

రాహుల్‌గాంధీపై  బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు అవమానకరం పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ అభిమతమని పంచాయతీరాజ్‌, ‌గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.…