Category తెలంగాణ

ప్యాలెస్‌ ‌పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు..

రుణమాఫీపై అందమైన కట్టుకథలు గాంధీభవన్‌ ‌దాకా వొచ్చిన వారు  ఇంటికీ వొస్తారు మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి21: అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి…

సంక్షేమ పథకాలకు ఎంతైనా ఖర్చు చేస్తాం..

•రూ.3,000 కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు •అద్దెలు, డైట్‌ ‌చార్జిలు పెండింగ్‌లో పెట్టొద్దు •అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి •హాస్టళ్లలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటనలు  కొనసాగాలి •ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రీ బడ్జెట్‌ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21…

రైతులకు అందుబాటులో ఎరువులు

•యూరియా సరఫరాకు కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి21:రైతులకు ఎరువుల కొరత రాకుండా అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏయే ఎరువుల ఎంతెత అవసరమో స్టాక్‌ ‌పెట్టుకోవాలన్నారు. అరాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై రాష్ట్రస్థాయి అధికారులతో సక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ సంచాలకులు మాట్లాడుతు, గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో పాలమూరు ఎడారి

కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే సహకరించారు.. కేసీఆర్‌ ‌పాపం నేడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది.. నీళ్లు రాయలసీమకు..  నిధులు కెసిఆర్‌ ‌కుటుంబానికి.. మేం ప్రజలకు మంచి చేస్తుంటే వీళ్లు కాకుల్లా పొడుస్తున్నారు. నారాయణపేటలో  ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’ బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 :…

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

•మహిళా సంఘాలకు ఏడాదికి రెండు ఖరీదైన చీరలు •అన్ని రంగాల్లో మహిళలకు ప్రోత్సాహం •శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి •నారాయణపేట జిల్లాలో  మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తొలి పెట్రోల్‌ ‌బంక్‌ ‌ప్రారంభం మహబూబ్‌ ‌నగర్‌, ‌ప్రజాతంత్ర  ఫిబ్రవరి 21 :అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిం చడమే తమప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…

రాజలింగమూర్తి హత్య కేసుపై ఐబీఐసీడీ విచారణకు ఆదేశం

గండ్ర వెంకటరమణా రెడ్డే హత్య చేయించాడని మృతుడి భార్య ఆరోపణలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : జయశంకర్‌ ‌భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. లింగమూర్తి హత్య ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ హత్యపై సీబీసీఐడీ ఎంక్వైరీ వేయాలని నిర్ణయించింది. మేడిగడ్డ అవినీతిపై పోరాడుతున్నందుకే లింగమూర్తిని హత్య…

నేడు పోలెపల్లికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు.. విద్యుత్‌ , ‌వైద్య సేవల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌ డంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి పోలేపల్లి ఎల్లమ్మ జాతరను శుక్రవారం సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ‌ప్రతీక్‌ ‌జైన్‌…

రాజలింగమూర్తి హత్యలో  కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు హస్తం

ఈ కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారిస్తాం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపణలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి20: సామాజిక కార్యకర్త రాజలింగముర్తి హత్యపై సీబీసీఐడీతో విచారిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ హత్యపై పోలీసుల విచారణ జరుగుతోందని.. దోషులను 24 గంటల్లోనే పట్టుకుంటామని తెలిపారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్‌ ‌కోర్టులో విచారణ…