రెండ్రోజుల్లో బాధితులను వెలికితీసేందుకు ప్రణాళిక సిద్ధం

భారత సరిహద్దు రక్షణా దళం సేవలను వినియోగిస్తున్నాం.. ˜మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి నాగర్కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి ఫిబ్రవరి 26 : శ్రీశైలం ఎడమ కాలువ పనుల్లో జరిగిన ప్రమాద సంఘటనలో చిక్కుకున్న ఎనిమిది మందిని రెండు రోజుల్లో సురక్షితంగా తీసుకురావడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్టు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్…








