Category తెలంగాణ

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం బట్టబయలు

మొన్న డీలిమిటేషన్ పేరుతో ఒక్కటయ్యారు నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుపై కాంగ్రెస్ తో కలిసి వ్యతిరేకంగా వోటేశారు బీఆర్ఎస్ అవినీతి కేసులను ఏంచేశారు..? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4:  తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ బిజెపి చేస్తున్న ఆరోపణలు నిజమేనని తేలిపోయిందని,  ఆ రెండు పార్టీల మధ్య…

యాక్షన్ ప్లాన్ షురూ..

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ‌హెచ్‌సీయూ వివాదానికి చెక్‌ ‌పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై శుక్రవారం సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎస్‌ ‌శాంతికుమారి భేటీ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి ఉన్నారు. కోర్టు తీర్పులను…

రేవంత్ రెడ్డి నాయకత్వంలో వికృత పాలన

తెలంగాణలో  రాజ్యాంగ విలువలకు తూట్లు ఇక్కడి బుల్డోజర్ రాజ్ పాలనపై ఎందుకు మౌనం? లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న వికృత పాలన పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోందని, కాంగ్రెస్ పార్టీ…

జీవ‌న నైపుణ్యాలు పెంపొందించే దిశ‌గా విద్యా విధానం

మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. భాష‌.. విష‌య ప‌రిజ్ఞానం రెండూ ప్ర‌ధాన‌మే… విద్యా క‌మిష‌న్ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యా వ్య‌వ‌స్థ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర విధాన ప‌త్రం రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విద్యా క‌మిష‌న్‌ను ఆదేశించారు. ఉత్త‌మ…

వ్యవసాయంలో సమూల మార్పులతోనే హరిత విప్లవం

Council for Green Revolution

విత్తనాన్ని సంకరం, వ్యవసాయాన్ని రసాయనమయం చేయొద్దు.. ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: తొలి తెలంగాణ వార్షిక విత్తనోత్సవం స్థానిక విత్తనమే కేంద్రంగా, రైతే లక్ష్యంగా వ్యవసాయంలో వొచ్చే సమూల మార్పులతోనే నిజమైన హరిత విప్లవం సాధ్యమని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. ఇకపై ఆ హరిత…

దేశంలోనే తొలిసారి సన్న బియ్యం పంపిణీ..

Jupalli Krishna Rao

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : సన్న బియ్యంతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌న్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు. శుక్ర‌వారం పాన‌గ‌ల్…

నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తాం

Minister Seethakka

తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది నష్టపోయిన పంటల నివేదిక అందించండి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం అమృతండా, లక్ష్మిపూర్, కర్లపల్లి,…

రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

Two airports available to the people of the state

 కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్‌ ‌సిగ్నల్‌, భూ సేకరణలో మామునూరు ఆలస్యం  ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి  ) రాష్ట్రంలో  త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్‌ ‌విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…

రేవంత్ రెడ్డికి తిట్లు తప్ప మరొకటి రాదు..

హెచ్ సీయూలో విధ్వంస కాండ కొనసాగిస్తున్నారు.. తెలంగాణకు శ్రీరామ రక్ష మన కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  హెచ్ సీయూలో విధ్వంస కాండ కొనసాగిస్తున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం వొస్తుందని, నిరుద్యోగులను గొడ్డును బాదినట్లు బాదుతున్నారని,  ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు…