Category తెలంగాణ

హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దు

ప్రకృతిని ధ్వంసం చేస్తే పునర్నిర్మాణానికి శతాబ్దాలు పడుతుంది.. హెచ్ సీయూ దేశంలోనే ఓ విశిష్టమైన విశ్వవిద్యాలయం తొలి దశ ఉద్యమంలో 360 మంది విద్యార్థుల బలిదానం సామాజిక వేత్త ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : హెచ్ సీయూలో అడవిని నాశనం చేయొద్దని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హెచ్ సీయూ అడవి ఎంతో…

ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా నివాళి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 2 : ‌తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీక సర్దార్‌ ‌సర్వాయి పాపన్న గౌడ్‌ అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ ‌వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ ‌నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమానత్వం కోసం…

పేదలకు కడుపు నిండా తిండి పెట్టడమే ధ్యేయం

సన్నబియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రతి నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. రానున్న రోజులలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి తీరుతామని .పేదలకు కడుపునిండా…

మేము శాంతి చర్చలకు సిద్దం

బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మావోయిస్టు పార్టీ  లేఖ విడుదల చేసిన భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్‌ భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌  02 : మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకు కారణంగా తాము శాంతి చర్చలకు…

రేవంత్ రెడ్డి మాటలు ఘనం.. చేతలు హీనం..

harees rao

రైతు భరోసా అమలుపై మరోసారి మాట తప్పారు: మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం, మాటిచ్చి మోసం చేయడం, నాలుక మడతేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మార్చి 31 కల్లా రైతు భరోసా డబ్బులు రైతులందరి ఖాతాల్లో వేస్తామని జనవరి 26న గొప్పగా ప్రకటించారు.…

కనీవినీ రీతిలో బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహిస్తాం..

నాటి ఉద్యమ స్ఫూర్తితో సభను దిగ్విజయం చేస్తాం.. ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల్లో మహా సభ నిర్వహణ 154 ఎకరాల్లో మహా సభా ప్రాంగణం స్పష్టం చేసిన వరంగల్ జిల్లా బిఆర్ఎస్ నేతలు ఎర్రవల్లిలో పార్టీ అధినేత కేసీఆర్ తో సమావేశం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా మహా సభను వరంగల్ లో నిర్వహించాలని నిర్ణయించినందుకు వరంగల్ జిల్లా పార్టీ…

భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే కుట్ర

హెచ్ సీయూ భూముల్లో జింకలను, నెమళ్లను చంపుతున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా  నిలుస్తాం..  మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో భూములను అమ్ముకొని దిల్లీకి కప్పం కట్టే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ మండిపడ్డారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులందరం కేంద్ర…

లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయ్‌

TPCC Chief Mahesh Kumar Goud fire

హెచ్‌సీయూ భూములపై రామేశ్వరరావు కన్ను ఆనాడు కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్రంగా స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల భూములపై సర్వే వేయించి కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవించానని తెలిపారు. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయన్నారు. హెచ్‌సీయూ కోసం…

హెచ్ సీయూ భూముల ఆక్రమణను అడ్డుకోవాలి

జీవవైవిధ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలి కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి : ఎంతో ప్రాధాన్యత కలిగిన హెచ్ సీయూ భూముల ఆక్రమణను వెంటనే నిలిపివేసి, అక్కడి పర్యావరణ పరిరక్షణ పై అధ్యయనం చేయడానికి, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. మంగళవారం హెచ్ సీయూ భూముల ఆక్రమణను…