Category తెలంగాణ

హెచ్ సీయూలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నాం

వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు లేఖ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ వీసీ బిజె రావుకు డిప్యూటీ సీఎం లేఖ రాశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్…

దక్షిణాది ప్రాధాన్యాన్ని తగ్గించే కుట్రలను సహించం

తెలంగాణ జన సమితి సదస్సులో పలువురు వక్తలు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై సెమినార్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా వేదిక ఏర్పాటు చేయాలని తీర్మానం   దక్షిణ భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును హరించే విధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను పలువురు వక్తలు తీవ్రంగా ఖండించారు. సోమవారం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం…

2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేస్తాం

సింగపూర్‌తో కలిసి పనిచేస్తాం సింగపూర్‌ ‌ప్రతినిధి బృందంతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాన్సూలేట్ జనరల్ ఆఫ్ సింగపూర్ ‘ఎడ్గర్ పాంగ్’…

కంచ గచ్చిబౌలి భూ వివాదంపై విచారణ 24కు వాయిదా

 హెచ్‌సీయూ భూ వివాదంపై సోమవారం హైకోర్టులో  ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్‌ ‌బెంచ్‌ ‌పేర్కొంది. ఈ కేసులో కౌంటర్‌, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్‌సీయూ భూముల వివాదంపై సుప్రీం కోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్‌సీయూ భూములపై విచారణ జరుగగా.. పలు…

ఎండలతో ఉక్కిరిబిక్కిరి

heavy temparature

రాష్ట్రంలో పొడి వాతావరణం   మరో రెండు రోజుల్లో వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. రాగల మూడు నాలుగు రోజులు రాష్ట్రంలో…

బిజెపి, బిఆర్ఎస్ మధ్య రహస్య బంధం

గత ప్రభుతవం  లక్ష ఎకరాలు అమ్ముకుంటే నోరు మెదపరేం పదివేల ఎకరాలు అమ్ముకుంటే ఏం చేశారు 8 మంది ఎంపీలున్నా తెలంగాణకు గుండు సున్నా.. దమ్ముంటే తెలంగాణకు సాయంపై శ్వేతపత్రం విడుదల ‌చేయండి బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్క గూటి పక్షులే.. కేంద్రమంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండి తీరు దారుణం పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌విమర్శలు  ‌కేంద్ర…

ఏడడుగుల కండక్టర్ కు సీఎం బాసట

RTC employee Amin Ahmed Ansari, who is seven feet tall and works as a conductor in a six-foot bus

మరో ఉద్యోగం ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల పొడవుతో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగి అమీన్‌ అహ్మద్‌ అన్సారీ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్‌ ‌చేస్తున్నాడు. బస్సు ఎత్తుకు మించి పొడవు ఉండటంతో విధులు నిర్వహించడం సవాల్‌గా మారిందని, తరచూ బస్సుల్లో రోజూ సగటున 5 ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి…

గిరిజన సాంప్రదాయాలతో  స్వాగతం                  

పిఓ రాహుల్‌కు గవర్నర్‌ అభినందనలు ట్రైబల్‌ ‌మ్యూజియంను ప్రారంభించిన గవర్నర్‌   ‌భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ట్రైబల్‌ ‌మ్యూజియంను  రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్ణుదేవ వర్మ సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకకు హాజరైన రాష్ట్ర గవర్నర్‌ ‌కు ఐటీడీఏ వద్ద గిరిజన సంప్రదాయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ‌ట్రైబల్‌ ‌మ్యూజియంను సందర్శించారు. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ట్రైబల్‌…

భద్రాద్రిలో మార్మోగిన రామ నామస్మరణ

పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ ‌ప్రముఖ పుణ్యక్షేత్రమై సీతారాచంద్ర స్వామి దేవస్ధానం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ రాముడు పట్టాభిరాముడిగా మారారు. ఆ తరువాత భద్రాచలంలోని కల్యాణ రామునికి సోమవారం శ్రీరామమహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. మిథిలా ప్రాంగణం అంతా పులకించింది. ఈ అపురూపమైన ఘట్టాన్ని భక్తుల…