Category తెలంగాణ

శివలక్ష్మి  కుటుంబ సభ్యులతో భోజనం చేసిన మంత్రి పొంగులేటి

మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్‌  11 :  రాష్ట్రంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు మండలం బొజ్జవారి గుంపు కూనవరం రోడ్డులోని ఎస్‌టి కోయ తెగకు చెందిన వంక శివలక్ష్మి కుటుంబ…

ఫార్ములా రేస్‌ కేసులో కెటిఆర్‌ అరెస్ట్‌ తప్పదు

పదేళ్లలో తెలంగాణను లూటీ చేసిన కెసిఆర్‌ కుటుంబం కెసిఆర్‌ కుటుంబ దోపిడీపై సిబిఐ విచారణ జరపాలి పిసిసి చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11: ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఏదో ఒక రోజు అరెస్ట్‌ కాక తప్పదని పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌…

ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం

ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇబ్బంది ఉన్న ధైర్యంగా ముందుకు వెళ్తున్నాం ప్రతీ పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి రెవెన్యూ, గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 11 :   గత పదేళ్లలో చేయని…

ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించండి..

కేంద్రం నుంచి అనుమతుల కోసం నిరంతరం యత్నించాలి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో రెండో ద‌శ  విస్తరణపై సీఎం సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్…

14న భూ భారతిని ప్రజలకు అంకితం చేస్తాం

శిల్పారామం వేదికగా సీఎం చేతుల మీదుగా ప్రారంభం ధరణి పేరుతో గత ప్రభుత్వం భారీ అవినీతి రెవెన్యూ శాఖ  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మణుగూరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం ఈనెల 14వ తేదీన అంబేడ్కర్…

సన్న బియ్యానికి భారీ స్పందన

దీన్ని తట్టుకోలేక బిజెపి, బిఆర్ఎస్ దుష్ప్రచారం పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం జై బాపు,జై భీం, జై సంవిధాన్ తో పాటు సన్న బియ్యం పంపిణీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి హైదరాబాద్ లో మే 1 నుంచి సన్నబియ్యం పంపిణీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి* హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11…

తెలంగాణ పర్యాటక విధానం భేష్‌

ఆతిథ్యరంగానికి అపూర్వ ఆదరణ పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ‌తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆతిథ్య రంగంలో అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని పర్యాటక, సాంస్క•తిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ముంబయి పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా…

నేడు సిరిసిల్లలో అపెరల్ పార్కు ప్రారంభోత్సవం

హాజరుకానున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సిరిసిల్లలోని పెద్దూరు అపెరల్ పార్కులో రూ. 102 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక దుస్తుల పరిశ్రమను వ్యవసాయ, జౌళి, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ, పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబులు శుక్రవారం…

కాంగ్రెస్ అంటేనే కమీషన్లు, కబ్జాలు, కక్షసాధింపులు

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌10: ఎస్‌ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్‌లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్‌ ‌పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్‌ ‌కటింగ్‌ ‌చేశారు కానీ నిర్మాణంలో ఉన్నవాటి పురోగతిని సక్షించకుండా గాలికి వదిలేశాని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అం‌టే కమీషన్లు…