Category తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై గ్రేడింగ్

అత్యుత్తమ సేవలందించిన సిబ్బందికి అవార్డులు పోష‌కాహార తెలంగాణే ల‌క్ష్యంగా సిబ్బంది పని చేయాలి సిబ్బంది తప్పిదాలతో మాపై విమర్శలు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:  అంగ‌న్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో ప‌ని చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని, 313 సెంట‌ర్లు ఇంకా తెరుచుకోలేదని,  చిన్నారులు లేర‌నే…

ప్ర‌జల మేలు కోసమే సరికొత్త సంస్క‌ర‌ణ‌లు

22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌ల్లోకి స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ కు అనూహ్య స్పంద‌న‌.. మొద‌టి రోజు 626 రిజిస్ట్రేష‌న్లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : ప్ర‌జ‌ల‌కు సులువుగా న్యాయమైన, వేగవంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ సేవ‌ల‌ను…

కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం

పండుగ రోజులు, సెలవు దినాల్లో చెట్ల నరికివేత జింకల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూముల నివేదిక అందజేత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించిందని, పండుగ రోజులు, సెలవు…

‘యంగ్ ఇండియా’ నా బ్రాండ్

విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు తొలి ప్రాధాన్యం దేశంలోనే అత్యుత్తమంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సైనిక్ స్కూల్ కు దీటుగా పోలీస్ స్కూల్ ని తీర్చిదిద్దాలి సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు ఆర్థిక సహాయం అందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…

సన్న బియ్యం అందించిన ఘనత మాదే..

కేంద్రం ఇచ్చేది దొడ్డు బియ్యమే..అదీ కొందరికే.. 20 శాతం అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పై ఏటా 13,000 వేల కోట్ల భారం.. దుష్ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలి అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు  పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10:…

మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌లోపలు చోట్ల ఈదురు గాలులతో వానలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎం‌సి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10:  ‌హైదరాబాద్‌ ‌నగరంలో గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచే వాతావరణం చల్లబడగా.. సాయంత్రానికి వర్షం మొదలైంది రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో గురువారం మధ్యాహ్నం నగరమంతా చల్లని…

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలించిన కేంద్ర కమిటీ

ప్రభుత్వ అధికారులతో సాధికారిక కమిటీ భేటీ నివేదిక సమర్పించిన ప్రభుత్వం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 10 : ‌నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో తెలంగాణ ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సాధికారిక కమిటీ హైదరాబాద్‌కు వొచ్చింది.…

తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వం..

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

అహ్మదాబాద్, ప్రజాతంత్ర, ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 9: ‘దశాబ్దాల కల అయిన తెలంగాణ‌ను మాకు సోనియా గాంధీ అందించారు.. వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ భూమి నుంచి నేను ఒక్క‌టే చెబుతున్నా… సోనియా గాంధీ నాయకత్వంలో మేం బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వం. బీజేపీని అడ్డుకుంటాం..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అహ్మ‌దాబాద్ సీడ‌బ్ల్యూసీ విస్తృత…

ఏడాది పాలనతోనే ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైంది..

కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ ది చావు భాష కేసీఆర్ రాష్ట్రాన్ని నిలబెడితే.. రేవంత్ రెడ్డి పడగొట్టాడు. దిల్లీలో కూడా రేవంత్ రెడ్డి పని అయిపోయింది హెచ్ సీయూ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9 :  రాష్ట్రమంతా…