Category తెలంగాణ

పేదలకు శుభవార్త చెప్పిన ఆర్‌బిఐ

కీలక వడ్డీరేట్లను సవరించిన రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రెపోరేటు  0.25 శాతం మేర తగ్గింపు తగ్గనున్న గృహ, వాహన  రుణాల వడ్డీల భారం ద్రవ్యపరపతి కమిటీ నిర్ణయాలు ప్రకటించిన గవర్నర్‌ ‌మల్హోత్రా బంగారం రుణాలపై ఆంక్షలు విధించే యోచనలో ఆర్‌బిఐ ముంబై, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9 : ‌విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక…

తెలంగాణలో జీఎస్టీ వృద్ధిరేటు గుండు సున్నా

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ ‌నిర్వాకమే.. బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 9: ‌జీఎస్డీపీ, తలసరి వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున నిలవడంపై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ‌వేసిన ఆర్థిక పునాదులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ధ్వంసం చేస్తోందని కేటీఆర్‌ ‌మండిపడ్డారు. జీఎస్టీ వృద్ధిరేటు గుండు…

సైబర్‌ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సవాళ్లకు అనుగుణంగా పోలీస్‌ ‌శాఖ సన్నద్దం పరిశ్రమల్లో మహిళా ఉద్యోగుల రక్షణ కోసం షీ టీమ్‌ డీజీపీ జితేందర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏ‌ప్రిల్‌ 9 : ‌వాణిజ్య రంగంలో మారుతున్న సవాళ్లకు తగిన విధంగా స్పందించేందుకు తెలంగాణ పోలీస్‌ ‌శాఖ ముందడుగు వేస్తోందని డీజీపీ జితేందర్‌ ‌తెలిపారు. ముఖ్యంగా సైబర్‌ ‌ఫ్రాడ్‌ ‌నేరాలను అరికట్టేందుకు…

ఏడాది పాటు బిఆర్ఎస్ సిల్వర్‌ ‌జూబ్లీ ఉత్సవాలు

KTR

తెలంగాణలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న పార్టీలు టిడిపి, బిఆర్‌ఎస్‌ లే.. ప్రధాన ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తున్నాం సెంట్రల్‌ ‌వర్సిటీ భూములపై విద్యార్థులే పోరాడారు కెసిఆర్‌పై కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం మీడియా చిట్‌చాట్‌లో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌, ‌టీడీపీ మాత్రమే అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌…

విద్యారంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ…

యూనివర్సిటీలో ఖాలీ పోస్టుల భర్తీకి చర్యలు ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాలీగా ఉన్న లెక్చరర్ పోస్టులలో 50 శాతం ఖాలీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం ద్వారా విద్యారంగంపై ఆయనకున్న శ్రద్దను సూచిస్తుందని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో ఎలాంటి సమస్యలు వొచ్చినా తక్షణమే స్పందించి తగు…

మరింత సమర్థవంతంగా ప్రభుత్వ సేవలు

10 నుంచి రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమలు చ‌ట్ట‌స‌వ‌ర‌ణ తో డ‌బుల్ రిజిస్ట్రేష‌న్ కు చెక్‌ రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్…

దిల్‌సుఖ్‌ ‌నగర్‌ ‌పేలుళ్ల ముష్కరులకు ఉరిశిక్ష

ఎన్‌ఐ ‌కోర్టు తీర్పును సమర్థించిన తెలంగాణ హైకోర్టు అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన న్యాయస్థానం ‌దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్‌ ‌బాంబు బ్లాస్ట్ ‌కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన హైకోర్టు.. వారు వేసిన పిటిషన్‌ను డిస్మిస్‌ ‌చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు…

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పును హర్షణీయం..  

12 ఏళ్లుగా నిరీక్షిస్తున్న బాధిత కుటుంబాలకు సరైన న్యాయం ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, . మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి…

ఎమ్మెల్యే ఫొటోల్ని ప్రొఫైల్ పిక్చర్ గా వాడుకుని 26 మంది యువతులకు బురిడీ..

షాది డాట్ కామ్ మోసగాడి కేసులో తాజా విషయాలు వెల్లడి. ఐదు రోజుల కస్టడీ తీసుకుని విచారణ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఫోటోను వాడుకున్నట్లు వెల్లడించిన నిందితుడు జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్హ.. నాలుగు రాష్ట్రాల్లో 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘనుడు.…