Category తెలంగాణ

కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం

ప్రైవేట్‌ ‌పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12:‌ ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కాపాడిందని  మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. భూములపై కోర్టులో కొట్టాడి వాటిని దక్కించుకున్న ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై…

అట్టహాసంగా శోభాయాత్ర

హనమత్‌ ‌జయంతి సందర్భంగా భారీ ర్యాలీ గౌలిగూడ నుంచి తాడ్బంద్‌ ‌వరకు యాత్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్‌ ‌తాడ్‌బంద్‌ ఆం‌జనేయుడిని దర్శించుకున్న నటి ప్రీతిజింటా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 12: ‌గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ ‌శోభాయాత్ర శనివారం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. హనుమత్‌ ‌జయంతిని పురస్కరించుకుని గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ…

ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగాకే వోటేయండి.. రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త.. మా మధ్య విబేధాల్లేవ్.. ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి? రాహుల్ మెప్పుకోసమే మోదీపై సీఎం అడ్డగోలు ఆరోపణలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లరా… మీరు మళ్లీ…

14న భూ భారతి పోర్టల్ ప్రారంభం

భూ భారతి పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12:  ఈ నెల 14 న భూ భారతి పోర్టల్ ను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం భూభారతి అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.…

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కదలిక

పనుల్లో వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు.. మీర్ అలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణం – జూన్‌లో టెండర్లు, ఐలాండ్ జోన్‌కి కొత్త రూపు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే బర్డ్స్ పారడైజ్, థీమ్ పార్క్, వెడ్డింగ్ డెస్టినేషన్లు మూసీ పునరుజ్జీవనం పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : మూసీ పునరుజ్జీవన…

బిఆర్‌ఎస్‌ ‌ రజ  తోత్సవ సభకు అటంకాలు

17 లోపు నిర్ణయం ప్రకటించాలన్న కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన బిఆర్‌ఎస్‌ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): బిఆర్‌ఎస్‌ ‌పార్టీ 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రజతోత్సవాలను గతంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించనంత వైభవంగా జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 1600 సువిశాల…

మద్యం మత్తులో కన్నతల్లిపై అత్యాచార యత్నం

అడ్డుకునే క్రమంలో హత్యచేసిన తల్లి ముత్తారం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12 : ముత్తారం మండలంలో కన్నతల్లిపై మృగంలా ప్రవర్తించిన దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముత్తారం మండల ఎస్సై గోపతి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మహేష్ నరేష్ (33) గత కొద్ది రోజుల క్రితం భార్యతో విడాకులు కావడంతో మద్యానికి…

ఆర్థిక నేరానికి తెరలేపిన రేవంత్‌ ‌ప్రభుత్వం

400 ఎకరాలు పక్కాగా అటవీ భూములే.. దానిపై రుణాలు ఎలా తెచ్చరో చెప్పాలి దీనిపై సిబిఐ విచారణ జరగాల్సిందే బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌11 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం  అనే 3డీ మంత్రంతో  పాలన చేస్తున్నదని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు.…

వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా డ్రైపోర్ట్

ఆర్ఆర్ఆర్ ప‌నులు వేగ‌వంతం చేయాలి.. ఎన్‌హెచ్‌ల భూ సేక‌ర‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాలి.. ఆర్ఆర్ఆర్‌, ఎన్‌హెచ్‌ల‌పై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : వొచ్చే వందేళ్ల అవ‌స‌రాల‌కు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూప‌క‌ల్ప‌న చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆర్ఆర్ఆర్ స‌మీపంలో స‌రైన ప్రాంతంలో డ్రైపోర్ట్ ఉండాల‌ని…