Category తెలంగాణ

నగరంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఓల్డ్ సిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి   హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీనే అని, అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదు – ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ…

రాష్ట్రంలో హీట్ వేవ్ పై యాక్ష‌న్ ప్లాన్ షురూ..

వ‌డ‌దెబ్బ మ‌ర‌ణాల‌కు ఎక్స్ గ్రేషియో రూ.4 ల‌క్ష‌ల‌కు పెంపు అన్ని ప్రాంతాల్లో చ‌లివేంద్రాలు, మ‌జ్జిగ కేంద్రాలు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల స‌ర‌ఫ‌రా స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హీట్ వేవ్‌పై 12 విభాగాల‌తో స‌మీక్ష   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ‌లు, వ‌డ‌గాలుల నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు సంబంధిత…

600 చ‌ద‌ర‌పు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు

ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌ట్ట‌ణ ప్రాంతంలో 500 ఇండ్లు ఈనెల 5 నుంచి 20 వ‌ర‌కు 28 మండ‌లాల్లో భూభార‌తి నీట్ ప‌రీక్ష‌కు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వీడియో కాన్ఫ‌రెన్స్ లో  జిల్లా క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌కు ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థకంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గానికి…

తెలంగాణ ప్రతిష్టను పెంచేలా మిస్ వరల్డ్ పోటీలు

మిస్‌ వరల్డ్‌ పోటీలతో తెలంగాణ రైజింగ్ కు ఊతం హైదరాబాద్ లో  మే 7 నుంచి 31 వరకు వేడుకగా పోటీలు రాష్ట్ర సంస్కృతి, పర్యాటక, ఆధ్యాత్మిక టూరిజంను ప్రపంచానికి తెలియజేసేలా ప్రణాళికలు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్,  ప్రజాతంత్ర, మే 2 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

యూఎస్‌ ‌వీసా కోసం కాన్సులేట్‌కు మాజీ సిఎం కెసిఆర్‌

Concerns about KCR's silence.. Criticism

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే2: యూఎస్ వీసా కోసం మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌గచ్చిబౌలిలోని అమెరికన్‌ ‌కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్‌ ‌కార్యాలయానికి వొచ్చారని సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సికింద్రాబాద్‌ ‌పాస్‌ ‌పోర్ట్ ‌కార్యాలయంలో పాస్‌పోర్ట్ ‌రెన్యువల్‌ ‌కోసం పత్రాలు సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్‌ ‌హౌస్‌ ‌నుంచి నేరుగా అమెరికన్‌ ‌కాన్సులేట్‌…

ఎసిబి కస్టడీకి మాజీ ఈఎన్‌సి హరిరామ్‌

Former ENC Hariram in ACB custody

ఈనెల 6 వరకు విచారణకు అవకాశం అవకతవకలపై కూపీ లాగనున్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మే 2 :  ‌కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్‌ ‌గూడ జైల్లో రిమాండ్‌ ‌ఖైదీగా ఉన్నఈఎన్‌సి భూక్య హరిరామ్‌ ‌ను ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ…

కులగణనలో రేవంత్‌ ‌సక్సెస్‌

దీనిని జీర్ణించుకోలేకే కిషన్‌ ‌రెడ్డి విమర్శలు  మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌మే2: ‌కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్‌ఎస్‌ ‌కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్‌ ‌రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి…

రాజకీయ కక్షతోనే కాళేళ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం

Kaleshwaram Project

కాళేశ్వరంపై ఆధారాలతో సహా వాస్తవాలతో శ్రీధర్ దేశ్ పాండే పుస్తకం ప్రాజెక్టుపై వక్రీకరణలు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి ‘కాళేశ్వరం’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) విషయంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు…

దేశవ్యాప్త కులగణన చారిత్రాత్మక నిర్ణయం

గతంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కుట్రలు ముస్లింలందరినీ బీసీల్లో చేర్చి మోసగించారు.. కుల గణనను. తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3: జనగణనలో భాగంగా కుల గణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హృదయపూర్వక…