Category తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్ విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్…

విషాద యాత్రగా మారిన విహార యాత్ర

రంగనాయకసాగర్‌ ‌లో నలుగురు గల్లంతు ఇద్దరి మృతదేహాల వెలికితీత, మరో ఇద్దరిని కాపాడిన స్థానికులు వేసవి కాలం సెలవులను ఎంజాయ్‌ ‌చేద్దామనుకొని వొచ్చిన ఓ రెండు కుటుంబాలలో తీరని విషాదం చోటు చేసుకుంది. విహార యాత్ర ఊహించని విధంగా  విషాద యాత్రగా మారిపోయింది. సిద్ధిపేట-చంద్లాపూర్‌లో గల రంగనాయకసాగర్‌ ‌రిజర్వాయర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. రంగనాయకసాగర్‌లో…

నగరంలో సన్న బియ్యం పంపిణీ

ఎమ్మెల్సీ ఎన్నికల కొడ్‌తో ఆలస్యం మంత్రి పొన్నం ప్రభాకర్  వెల్లడి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ‌వల్లే హైదరాబాద్‌లో రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఆలస్యమైందని హైదరాబాద్‌ ‌జిల్లా ఇంచార్జ్ ‌మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.  శనివారం  హిమాయత్‌ ‌నగర్‌ ఆదర్శ బస్తీలో పౌరసరఫరాల దుకాణం 602లో లబ్ధిదారులకు సన్న బియ్యం ఆయన సన్న బియ్యం…

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ కెనడా

హైదరాబాద్,ప్రజాతంత్ర,మే 03 :  హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల  సుందరీమణుల రాక ప్రారంభమయింది. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈ నెల 6 వ తేదీ నుండి హైదరాబాద్ కు చేరుకుంటారు. మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు శనివారం  సాయంత్రం…

కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలి

Manava Hakkual Vedika

ఒప్పందాలు లేకుండా చర్చలు ఉండాలి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో సదస్సు జమ్మికుంట, ప్రజాతంత్ర మే 3 :  హింస ద్వారా శాంతి స్థాపన జరగదని, రాజీ మార్గం ద్వారా శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని శాంతి చర్చల కమిటీ…

త్వరలోనే 4 ల‌క్ష‌ల మంది ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా

Indiramma illu

పేదోడి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్న‌ ఏకైక రాష్ట్రం తెలంగాణ‌ ఈ ఏడాది 22 వేల కోట్లతో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం శిక్ష‌ణ పొందిన అసిస్టెంట్ ఇంజ‌నీర్ల‌కు స‌ర్టిఫికేట్ల అంద‌జేత‌ రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : భార‌తదేశంలో పేద‌ల‌కు ఇంత పెద్ద ఎత్తున…

రైతు బీమా పథకాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గం

MLA Harish Rao

పాలన గాలికి వదిలేసి గాలి మోటార్లలో చక్కర్లు మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : ఏ కారణంతో అయినా, రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి…

మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి

ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి వామక్షాల సదస్సులో వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలను హననం చేసే ఆపరేషన్ కగార్  వెంటనే నిలిపివేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ బషీర్ దేశోద్ధారక భవన్…

బిసి బిల్లు ఆమోదంపై హర్షం

గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మతో కాంగ్రెస్‌ ‌నేతల భేటీ కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పొన్నం, తదితరులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మే 2 : కాంగ్రెస్‌ ‌బీసీ నేతలు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణు దేవ్‌ ‌వర్మను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌గౌడ్‌, ‌కేకే, మధుయాష్కీ నేతృత్వంలో గవర్నర్‌ను కలిశారు. బీసీలకు…