Category తెలంగాణ

బ‌న‌క‌చ‌ర్ల‌తో తెలంగాణ‌కు అన్యాయం

Minister Uttam Kumar Reddy

– నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి బనకచర్ల తో తెలంగాణ కు అన్యాయం జరుగుతోంద‌ని నీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు. జిఆర్ ఎంబీ,  సీడ‌బ్ల్యుసి, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు, అంతర్రాష్ట్ర జలవిధానానికి బనకచర్ల విరుద్దమన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంగీకరించద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం ఆయ‌న హైద‌రాబాద్‌లో విలేక‌ర్ల‌తో…

‘టాస్క్’ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు

ఈ ఏడాది 6వేలమందిని ల‌క్ష్యంగా పెట్టుకోవాలి: మంత్రి  శ్రీ‌ధ‌ర్‌బాబు ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.…

అన్ని పంట‌లు పండిస్తేనే అధిక ఆదాయం

Minister Thummala Nageshwar rao

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6: రైతులు ఆదాయాన్ని పెంచుకోవాలంటే అన్ని పంటలు పండించాల‌ని మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Minister Thummala Nageshwar rao) అన్నారు. హుస్నాబాద్‌లో శుక్ర‌వారం మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, పొన్నం ప్ర‌భాక‌ర్‌లు రైతు మ‌హోత్స‌వాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ మన తాతలు రెండు…

టాస్క్’ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు

Minister Duddilla Sridharbabu praised the officials

– ఈ ఏడాది 6వేలమందిని ల‌క్ష్యంగా పెట్టుకోవాలి – మ‌త్రి శ్రీ‌ధ‌ర్‌బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ,…

‘జనం సాక్షి’ ఎడిటర్ రెహమాన్ పై అక్రమ కేసు

– ఖండించిన జర్నలిస్టు సంఘాలు జనం సాక్షి పత్రికా ఎడిటర్ రహమాన్ పై గద్వాల జిల్లా, రాజోలు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సంఘం తీవ్రంగా ఖండించింది. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా అక్కడ రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఈ ప్రజాస్వామిక…

మహిళా, శిశు సంక్షేమానికి నిపుణులతో అడ్వైజరీ కమిటీ

Minister Seethakka

బాలికల రక్షణ కోసం స్నేహ కమిటీలు ఏర్పాటు చేస్తాం.. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మిస్తాం మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీత‌క్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 5 :  మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తామని మ‌హిళా శిశు సంక్షేమ‌శాఖ మంత్రి ధ‌న‌స‌రి సీత‌క్క అన్నారు. నిపుణుల‌ సలహాలు…

జీవవైవిధ్య క్షీణత అత్యంత ప్రమాదకరం

అటవీ నిర్మూలన కార్యకలాపాలను ఆపాలి  సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5 :  ప్రపంచ వ్యాప్తంగా అటవీ, జీవవైవిధ్య, విస్తృత పర్యావరణ క్షీణత అత్యంత ప్రమాదకరమ‌ని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యిద్ అజీజ్ పాషా తెలిపారు. గ్లోబల్ వార్మింగ్‌ లో ప్రపంచంలోనే భారతదేశం…

ఉద్యోగులు, మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్

ఉద్యోగులకు ఒక డీఏ, హెల్త్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం పెండింగ్ బిల్లులు చెల్లింపు ములుగులో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్ అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలకు పెంపు రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. భేటీలో మంత్రులు పొంగులేటి, పొన్నం, వివ‌రాలు వెల్ల‌డించిన డిప్యూటీ సీఎం, ఆర్థిక‌శాఖ మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,…

‌ప్రకృతిని కాపాడుకుంటేనే మనుగడ

CM Revanth Reddy

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌ 05: ‌ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ…