Category తెలంగాణ

లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 21 ఏళ్ల జైలు

– సంచలన తీర్పు వెల్లడించిన పోక్సో న్యాయస్థానం – నిందితునికి శిక్షతో గ్రామస్తుల హర్షం చిట్యాల (నల్లగొండ జిల్లా) ప్రజాతంత్ర సెప్టెంబర్ 15; మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో దోషికి 21 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో న్యాయస్థానం ఇన్చార్జి జడ్జి రోజా రమణి సంచలన తీర్పును వెలువ‌రించారు. వివ‌రాల్లోకి వెళితే..…

సిఎంతో యూఎస్‌ ‌కాన్సూల్‌ ‌జనరల్‌ ‌విలయమ్స్ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 15 : ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని యూఎస్‌ ‌కాన్సులేట్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌ ‌లారా విలియమ్స్ ‌బంజారాహిల్స్‌లోని కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌లో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి,  తదితర అంశాలను వీరు చర్చించారు. విలియమ్స్ ‌హైదరాబాద్‌ ‌కాన్సుల్‌ ‌జనరల్‌గా ‌ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు…

ఫీజు బకాయిల పాపం బిఆర్‌ఎస్‌దే

– నాలుగేళ్లపాటు చెల్లించకుండా పెండింగ్‌ -‌ మండిపడ్డ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, సెప్టెంబరు 15: విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌బకాయిల పాపం ముమ్మాటికీ బిఆర్‌ఎస్‌దేనని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కేసీఆర్‌ ‌ప్రభుత్వం నాలుగేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌చెల్లించలేదని విమర్శించారు. నాలుగేళ్లు పెండింగ్‌లో ఉంచడం వల్లే ఇప్పుడు ప్రభుత్వంపై…

చర్చలు సానుకూలంగా సాగాయి

` ప్రభుత్వ నిర్ణయం వెలువడే వరకు ఆగండి – ప్రైవేటు కళాశృాలల యాజమాన్యాలకు భట్టి సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: తనతోపాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కార్యదర్శులు, ప్రైవేట్‌ కళాశాలల యజమాన్యాలు అందరం కలిసి ఆదివారం అయినప్పటికీ…

జనక్‌ ప్రసాద్‌కు మతి భ్రమించింది

– రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదనే కవితపై ఆరోపణలు – హెచ్‌ఎంఎస్‌ నాయకుల విమర్శలు గోదావరిఖని, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: తెలంగాణ జాగృతి, హెచ్‌ఎంఎస్‌ కలయికతో ఐఎన్టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌కు నిద్ర పట్టడం లేదని హెచ్‌ఎంఎస్‌ సింగరేణి విభాగం అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, ఆర్‌జీ-1 ఏరియా ఉపాధ్యక్షుడు కిరణ్‌, ఆర్‌జి-1 ఏరియా బ్రాంచి కార్యదర్శి పల్లె…

మాజీ మంత్రి అయినా లైన్‌లో నిలబడాల్సిందే..

– గుండ్రాతిమడుగులో సత్యవతి రాథోడ్‌ యూరియా అవస్థలు మహబూబాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: యూరియా కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులు మాత్రం రోజులతరబడి లైన్లలో నిలబడి అలసిసొలసిపోవాల్సిన పరిస్థితులు తప్పడంలేదు. జిల్లా ఎస్పీ సైతం రాత్రనకా పగలనకా సొసైటీల వద్ద కాపలాగా ఉండి ఎలాంటి ఘర్షణలు లేకుండా రైతులకు యూరియా అందేలా ఎందుకు శ్రమ…

పీఆర్‌సీ వెంటనే అమలు చేయాలి

– డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14: పీఆర్‌సీి గడువు పూర్తయి రెండేళ్లు గడిచినా నేటికీ అమలు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయ, ఉద్యోగులకు రూ.లక్షల్లో నష్టం జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ నివేదికను తెప్పించి 2023 జూలై 1 నుండి వర్తించేలా అమలుపరచాలని డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

యుద్ధం ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

-శ్రుతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్ /హన్మకొండ, సెప్టెంబర్ 14 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి లో జరిగిన తంగెళ్ల శ్రుతి పదేళ్ళ యాది సభకు…

నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధే ధ్యేయం

– మంత్రి కొండా సురేఖ‌ వరంగల్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 13: వరంగల్ తూర్పు  నియోజకవర్గం  సమగ్ర  అభివృద్దే ధ్యేయమని  రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయశాఖ శాఖామంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్లలో రూ.3 కోట్ల తో చేపట్టే పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.…