Category తెలంగాణ

ఆదాయం పెంపుపై నివేదికలివ్వండి

– కమర్షియల్‌ టాక్స్‌లో సర్కిల్‌ వారీగా ప్రగతిని సమీక్షించాలి – రిజిస్ట్రేషన్‌ శాఖపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి – ఆదాయ వనరుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి ఆదాయం పెంపుపై లోతైన అధ్యయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విమ్రార్క అధికారులను…

మహిళల సమస్యలపై 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశం

– సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం – మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: అన్ని రంగాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించేందుకు ఈనెల 22న రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఈ సమావేశానికి మహిళా ఉద్యోగులను ఆహ్వానిస్తున్నామని,…

పేదరికంలో ఉన్న పిల్లలే బలిపశువులు

– మానవ అక్రమ రవాణాకు బలవుతున్న బాల్యం – ‘హ్యూమన్‌ ట్రాఫికింగ్‌-బాండెడ్‌ లేబర్‌’పై వర్క్‌షాప్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: బలమైన కుటుంబ నిర్మాణం లేక తక్కువ విద్య ఉన్న దిగువ సామాజిక వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేసి వారిచే వెట్టి చాకిరి చేయిస్తున్నట్లు మీడియా అకాడమి…

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: రాష్ట్ర పర్యటన నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. వారితోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్‌ సభ్యురాలు డి,కె. అరుణ,…

జూబ్లీహిల్స్‌ ఎన్నిక నిర్వహణకు సన్నద్దంగా ఉండాలి

– నోడల్‌ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా, సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా నోడల్‌ అధికారులు సర్వ సన్నద్దంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి కర్ణన్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉప ఎన్నిక నిర్వహణపై…

మెట్రో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

– 20మందికి నియామక పత్రాలు అందచేత హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16:‌హైదరాబాద్‌ ‌మెట్రోలో 20 మంది ట్రాన్స్‌జెండర్లను తెలంగాణ ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులుగా నియమించింది.. ఈ క్రమంలో మెట్రో రైల్‌ ‌లిమిటెడ్‌ ‌సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌నియామక పత్రాలు అందజేశారు. సెక్యూరిటీ గార్డు నియామకాల కోసం దాదాపు 300 నుంచి 400 మంది దరఖాస్తు…

తిరుమలగిరిలో కొత్తగా 4వేల మందికి భూ పట్టాలు

– సర్వేలో 3వేల మంది అనర్హుల గుర్తింపు – మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలి – రెవెన్యూ, అటవీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి – రెవెన్యూ, హౌసింగ్‌ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: పేద ప్రజలు దశాబ్దాల కాలంగా సాగుచేసుకుంటున్న భూములపై వారికి హక్కులు కల్పించే విషయంలో మానవీయ కోణంలో…

గల్ఫ్‌ కార్మికులకు, ఎన్నారైలకు ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ అండ

– ఇన్‌చార్జి డాక్టర్‌ చిన్నారెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులకు సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తున్నదని ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌, సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ…

విద్యుత్‌ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ సోదాలు

– భారీగా ఆస్తులను గుర్తించిన అధికారులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16:‌విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ అధికారుల సోదాలు చేపట్టారు.మణికొండలోని నివాసంతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధుల ఇండ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో విద్యుత్‌ ‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ ఇం‌ట్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు కొనసాగాయి. ఏడీఈ బంధువులు,…