Category తెలంగాణ

గంజాయి, డ్ర‌గ్స్ పై  ఉక్కుపాదం మోపాలి

– దీనికి సంబంధించిన‌ వారిపై  పీడీ యాక్ట్ ప్ర‌యోగించాలి – ఈత‌, తాటి క‌ల్లు అమ్మ‌కాల‌తో గీత‌ కార్మికుల‌కు ఉపాధి – అధికారులను ఆదేశించిన మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు అధికారులను…

మహిళలు ఆర్థికంగా ఎద‌గాలి

– అప్పుడే స‌మాజాభివృద్ధి సాధ్యం – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: పురుషులతోపాటు మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా…

దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

– ఏడుగురు నిందితుల అరెస్ట్ ‌- కారు డ్రైవర్‌ ‌మధు సూత్రధారిగా గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 13: ‌శంకర్‌పల్లి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారి దోపిడీని పోలీసులు ఛేదించారు. కారులో వెళుతున్న వ్యాపారిని అడ్డగించి దోచుకున్న కేసులో పోలీసులు వెంటనే దుండుగులను పట్టుకోగలిగారు. దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. జడ్చర్లలో శుక్రవారం…

చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత

– వారి భవిష్యత్తు రక్షణకు సమాజం కృషి చేయాలి – మహిళ, చిన్నారుల భద్రత కోసం త్వరలో నూతన పాలసీ – సీఐఐ కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: చిన్నారుల రక్షణను తమ ప్రజా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా భావిస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

రూ.232 కోట్లతో పోలీస్‌ క్వార్టర్స్‌ నిర్మాణం

– మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణాలు రూ.232 కోట్లతో చేపట్టినట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్మించిన ఏఆర్‌ డిఎస్‌పి రెసిడెన్సీ క్వార్టర్స్‌, సీఐ, ఎస్‌ఐ క్వార్టర్లను,…

యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్రంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వేలాదిమంది నిరుద్యోగులు హైదరాబాద్‌ అశోక్‌నగర్‌ లైబ్రరీ, వివిధ ఇన్‌స్టిట్యూట్స్‌ దగ్గర రాత్రిపగలు చదువుతూ ఉద్యోగావకాశాల కోసం వేచి…

సింగరేణికి కొత్త బ్లాక్‌లు దక్కడంలేదు

– ఇతర ఖనిజాల తవ్వకంలోనూ పాల్గొనాలి – ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌…

పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు

– నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయుల నియామకం – టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌ ‌బాబు జయశంకర్‌ ‌భూపాలపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యుద్ధప్రాతిపదికన ఏఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

పెగడపల్లి తహసీల్దారు రవీందర్‌ అరెస్ట్‌

– లైంగిక వేధింపుల కేసు – జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దారు రవీందర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదై అరెస్టు కావడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు (సహ ఉద్యోగిని) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ…