Category తెలంగాణ

Urea Shortage | యూరియా కొరత ఎవరి తప్పిదం?

Urea Shortage

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదా?.. లేక ఆ శాఖ మంత్రిదా?? ఒకరిపై ఒకరు రాజకీయ కీచులాట ముందస్తు జాగ్రత్తలు తీసుకోని వ్యవసాయ శాఖ బీఆర్‌ఎస్‌ హయాంలో మండలానికి రెండేసి ఆగ్రోస్‌ సెంటర్లు కాంగ్రెస్‌ వచ్చాక ఆగ్రోస్‌ సెంటర్లను పట్టించుకోని వైనం సీజన్‌కు ముందే యూరియా కొరత ఉంటుందనే ప్రచారం  అయినా జాగ్రత్తలు తీసుకోని సర్కారు హైద్రాబాద్‌, ప్రజాతంత్ర,…

  ‘‌జూబ్ల్సీ హిల్స్’ ‌పోరుకు సిద్దమవుతున్న పార్టీలు

  ( మండువ రవీందర్‌రావు ) జూబ్లీహిల్స్‌లో రాజకీయ వేడి రాచుకుంటున్నది. ఇక్కడ ఉప ఎన్నికలకు ఇంకా షెడ్యూల్‌ ‌విడుదలకాకముందే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. బరిలో నిలిచేది ఎవరన్న విషయాన్ని ఆయా పార్టీలనుండి ప్రకటించకపోయినా ఎవరికివారు గెలుపుపైన అప్పుడే ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆయాపార్టీల ముఖ్యనాయకులు ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తుండడంతో రాజకీయవేడందుకుంటున్నది.…

బోధన్‌ ఎస్‌బిఐలో రూ.5లక్షలు చోరీ

– సిసి పుటేజీ ఆధారంగా బాలుడు చేసినట్లు గుర్తింపు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు13 : చిన్న పిల్లలను ఉపయోగించుకుని నేరాలు చేయించే వ్యక్తులను మనం సినిమాల్లో చూస్తుంటాం. చిన్న పిల్లలకు ఒక పని అప్పజెప్పి వెనకాల నుంచి గమనిస్తూ ఉంటారు కేటుగాళ్లు. ఆ బాలుడు నేరం చేసేటప్పుడు దొరికిపోయినా గమనిస్తున్న వాడు మాత్రం పరార్‌ అయిపోవచ్చు. ఒకవేళ బాలుడే…

రేణు అగర్వాల్‌ ‌హత్య కేసులో పురోగతి

– ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు – పనికి పెట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న కమిషనర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌13: ‌నగరంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లిలో రేణు అగర్వాల్‌ ‌హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను రాంచీలో పట్టుకున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ ‌సీపీ అవినాశ్‌ ‌మహంతి…

బూర్గుల చిరస్మరణీయ నేత

– వర్థంతి సందర్భంగా గుర్తు చేసుకున్న సిఎం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబరు 13 :డాక్టర్‌. ‌బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్‌ ‌రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చిరస్మరణీయుడని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. బహు భాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. రెవెన్యూ మంత్రిగా వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి…

కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఔదార్యం

– అంధ బాలుడి కుటుంబానికి అండ – రూ. 7.50లక్షల చెక్కు అందజేత సంగారెడ్డి, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: టీపీసీసీ వర్కింగ్  ‌ప్రెసిడెంట్‌ ‌టి. జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న అంధ బాలుడి కుటుంబానికి ఆయన అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోంకా తండాకు చెందిన…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఎందుకు మాట్లాడాలి?

– కెటిఆర్‌ ‌విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌13: వోట్‌ ‌చోరీ గురించి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై ఉద్యమిస్తున్న వేళ రాహుల్‌కు మద్దతు పెరిగిందని అన్నారు. మోదీ ఈ విషయంలో అడ్డంగా దొరికారని అన్నారు. ఓ జాతీయ…

పాడుబడ్డ పాఠశాలలో మత్తుపదార్థాల తయారీ

– దాడి చేసి పట్టుకున్న ఈగిల్‌ ‌టీమ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 13: ‌మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్‌ ‌టీమ్‌ ‌మరో భారీ మత్తు పదార్థాల రాకెట్‌ ‌గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో  మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు…

జీడీపీలో ఎంఎస్‌ఎంఈల వాటా 10శాతం ఉండాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13: రాష్ట్ర జీడీపీలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) వాటా 10 శాతం ఉండేలా తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడిరచారు. శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్‌-ఎక్స్‌పో-2025 ఐదో ద్వైవార్షిక సదస్సును శనివారం…