Category తెలంగాణ

 ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని సుక్మా-గరియాబంద్‌ సరిహద్దు ప్రాంతాల్లో గురువారం మావోయిస్టులకు, భద్రత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ప‌దిమంది న‌క్స‌ల్స్ ను  పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం గుర్తించారు. ఈ న‌క్స‌ల్స్‌పై మహరాష్ట్ర, ఛత్తీస్‌గ‌ఢ్‌, ఒడిశా రాష్ట్రాలు రివార్డులను ప్రకటించాయి. మృ తిచెందినవారిలో కీలక నేతలు మోడెం బాలకృష్ణ అలియాస్‌…

15 నుంచి వృత్తి విద్యాసంస్థల బంద్

హైదరాబాద్ (కాళోజి జంక్షన్), ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12:  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం పట్ల తమ సహనం నశించిందని రాష్ట్రంలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూష‌న్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డిని కలిసి…

గిరిజన సంస్కృతి ప్రకారమే మేడారం ఆధునికీకరణ

– మంత్రులు పొంగులేటి, సురేఖ, సీతక్క, లక్ష్మణ్‌కుమార్‌ – ప్రాంగణం మూలస్వరూపంలో మార్పులు చేయడంలేదు: సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: ఆసియా ఖండంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు, వారి మనోభావాలకు అనుగుణంగా ఆధునికీకరణ చేపడుతున్నామని ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ…

రైతు సమస్యలు ప్రస్తావిస్తే కేసులా

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12: ‌రైతుల యూరియా కష్టాలను చూపిస్తే మీడియాపై కేసులు పెడతారా? అణచివేతలు, ఆంక్షలతో జర్నలిస్టులను భయపెడుతారా? అని కాంగ్రెస్‌ ‌సర్కార్‌ను మాజీ మంత్రి హరీష్‌ ‌రావు నిలదీశారు. రైతులు పడుతున్న యూరియా కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ఖమ్మం రిపోర్టర్‌ ‌సాంబశివరావుపై పోలీసులు అక్రమ…

ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

– పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం – మానేరు వాగులో చిక్కుకుపోయిన ట్రాక్టర్లు – హైదరాబాద్‌ ‌మూసీకి వరదపోటు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌12: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని…

భారీ వర్షాల హెచ్చరిక.. కాంగ్రెస్‌ ‌సభ వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12: ‌కామారెడ్డిలో ఈనెల‌ 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది.  సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది. బీసీ డిక్లరేషన్‌ ‌ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం…

కేబుల్‌ ఆపరేటర్స్‌ను ఆదుకోవాలి

– బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచందర్‌రావ – రేపటి వారి ధర్నాకు మద్దతు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: కేబుల్‌ ఆపరేటర్స్‌ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు హామీ ఇచ్చారు. తెలంగాణ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, చిన్నస్థాయి కేబుల్‌ ఆపరేటర్స్‌ తాము…

ఆదాయ లక్ష్యాలు అందుకోవాలి

– క్షేత్రస్థాయిలో అన్నింటా పర్యవేక్షణ పెరగాలి – వాణిజ్య పన్నుల శాఖాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష= హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12: నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు కమర్షియల్‌ ట్యాక్స్‌ యంత్రాంగం యావత్తు కృషిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ఆ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షా…

‌పూర్తి కావొస్తున్న బతుకమ్మ కుంట పనులు

– ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలకు ప్లాన్‌ ‌- యాకుత్‌పురా ఘటనపై బాధ్యులపై చర్యలు – హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12:  ‌బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున్నాయని, త్వరలో సీఎం ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభిస్తాం అని హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ అన్నార. ఈసారి బతుకమ్మ పండుగ అక్కడే నిర్వహించేలా…