Category తెలంగాణ

విమోచన కాదు.. విలీనమే

CPI National Secretary Narayana

– సెప్టెంబర్‌ 17‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వివరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌16:‌సెప్టెంబరు 17 తెలంగాణ విలీన దినమేనని.. విముక్తి దినం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు. కానీ బీజేపీ వారు దీన్ని ముస్లింలపై సాధించిన విజయంగా చూపడానికి విముక్తి దినంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నారాయణ విలేఖర్లతో మాట్లాడారు. నిజాం ప్రభుత్వానికి…

విమోచనపై మాట మార్చిన నేతలు

– తెలంగాణ చరిత్రపై వక్రభాష్యం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16: సెప్టెంబర్‌ 17ను విమోచన దినంగా జరుపుకోవడం తెలంగాణ సాయుధ పోరాటాన్ని గౌరవించడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రర్‌రావు అన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విమోనోత్సవాలు జరపాలని డిమాండ్‌ చేసిన వారు అధికారంలోకి రాగానే మాట మార్చడం తెలంగాణ…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రాహుల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: వరంగల్‌ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్‌ తన కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది నవంబర్‌ 2న రైలులో రాజస్థాన్‌ వెళుతున్న సందర్భంలో కొందరు దుండగులు రాహుల్‌ను రైలులో నుంచి తోసేశారు. ఈ ఘటనలో అతను రెండు కాళ్లు…

నగరంలో మరో పాస్‌పోర్టు కేంద్రం అవసరం

– రాయదుర్గ్‌ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: హైదరాబాద్‌లో కొత్తగా మరో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలనిఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. రాయదుర్గ్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా…

అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలు

– అందజేసిన సీఎం రేవంత్‌, మంత్రులు పొన్నం, అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: కరీంనగర్‌ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంగీతంలో శిక్షణ పొందిన అంధ విద్యార్థులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనను మంగళవారం కలిసి ఆయన ఎదుట పాట పాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు పొన్నం…

మెట్రో స్టేషన్‌లో పాస్‌పోర్టు సేవా కేంద్రం

– దేశంలోనే మొదటగా హైదరాబాద్‌లో ఏర్పాటు – దీంతో ప్రజలకు మరింత చేరువగా సేవా కేంద్రం  – ఎంపీలతో కలిసి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: దేశంలోనే పాస్‌పోర్టు జారీలో తెలంగాణ రాష్ట్రం ఐదో స్థానంలో నిలిచిందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఎంజీబీఎస్‌…

కిశోర బాలికా సంఘాల ఏర్పాటు అవ‌శ్యం

– బాలికల్లో కౌమార దశ అత్యంత సంక్షిష్టమైనది – సరైన మార్గం చూపితే సమాజ మార్దదర్శకులవుతారు – మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా 14 నుంచి 18 ఏండ్ల మధ్య వయసు దశ అత్యంత సంక్లిష్టమైనదని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి…

ప్రిజన్‌ డ్యూటీ మీట్‌ క్రీడాకారులకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని 7వ ఆల్‌ ఇండియా ప్రిజన్‌ డ్యూటీ మీట్‌`2025 తెలంగాణ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన అనేక పోటీలలో పతకాలు సాధించిన వారిని సీఎం అభినందించారు. మొత్తం 133 పతకాల్లో 28 (21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) పతకాలు…

తీరిన ఫీజు రీయింబర్స్​ మెంట్​ కష్టాలు

Fee Reimbursement

నేడు యథావిధిగా తెరుచుకోనున్న కళాశాలలు ఈ వారంలో రూ.600కోట్లు, దీపావళికి మరో రూ.600కోట్ల నిధులు విడుదల బంద్​ నిర్ణయాన్ని విరమించుకున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల బంద్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిల చెల్లింపుల…