Category తెలంగాణ

నారీ శక్తికి ప్రతీకలు నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు

– మహిళా కమిషనన పిలుపు – అన్నోజిగూడలో కూతుళ్ల భద్రత, కూతుళ్ల విద్యపై అవగాహన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు మహిళా శక్తి, ఆడబిడ్డల ప్రాధాన్యతకు ప్రతీకలని, ఈ సందర్భంలో సమాజం మొత్తం కూతుళ్ల భద్రత, విద్యకు కట్టుబడాలని మహిళా కమిషన్‌ పిలుపునిచ్చింది. దేవీ నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాల…

కోర్ అర్బ‌న్ రీజియ‌న్‌లో ప్రత్యేక వెండింగ్ జోన్లు

– పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సూచనలు – కోర్‌ ఏరియా అభివృద్ధిపై సీఎం సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : కోర్‌ అర్బన్‌ రీజియన్‌లో వీధుల ఆధునికీక‌ర‌ణ‌, సుందరీకరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రైజింగ్‌ కోర్‌ అర్బన్‌ ఏరియా అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సోమవారం సమీక్షా సమావేశం…

సమాజ హితానికి పాటుపడిన అగ్రసేన్‌

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క – నివాళులర్పించిన సీఎం రేవంత్‌, స్పీకర్‌, మేయర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని మహారాజా అగ్రసేన్‌ జయంతి సంద‌ర్భంగా ఆయ‌న విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పూల మాల‌లు వేసి…

కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ ఇళ్లు కూల్చుడే

– సెలవు రోజుల్లో కూల్చొద్దని హైకోర్టు చెప్పినా వినని సీఎం – కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఒక్కటే ౖ- జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్‌ విమర్శ‌లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22: ఆదివారం కోర్టు సెలవు చూసుకుని మరీ గాజులరామారంలో పేదల ఇళ్లను కూల్చివేశారు.. అలాగే రేపు జూబ్లీహిల్స్‌లోని బోరబండ బస్తీకి కూడా రేవంత్‌ రెడ్డి…

 ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి

– అన్ని రకాలుగా తెలంగాణ అనుకూలం – ఇటలీ పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్‌బాబు   హైదరాబాదన, ప్రజాతంత్ర, సెప్టెంబర 22: దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ హబ్‌గా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఇటలీ పారిశ్రామికవేత్తలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. ఆ దేశానికి చెందిన ప్రముఖ…

పరిస్థితుల‌నుబ‌ట్టి వైద్య వ్యస్థలో మార్పులు రావాలి

– డయాలసిస్‌ కేంద్రాలు మరిన్ని పెంచాలి – వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: జీవనశైలి వ్యాధుల సమస్య ఎక్కువైనందున ఇందుకు అనుగుణంగా వైద్య వ్యవస్థలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలో కొత్త డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటుపై ఆరోగ్య…

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

– ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలపై సమీక్ష – అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎస్సీ, ఎస్టీ మైనారిటీ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల ఎస్సీ సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌…

దేవుడి మాన్యాలు కబ్జా చేస్తే పీడీ యాక్టు

– అధికారుల‌కు ఆదేశాలు – ఈ విషయంలో న్యాయపోరాటం జరగడంలేదు – ఎండోమెంటు ప్లీడర్ల సమావేశంలో మంత్రి సురేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: దేవాదాయ శాఖ భూములపై న్యాయపరంగా గట్టిగా పోరాడాలని ఎండోమెంట్‌ ప్లీడర్లకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. అసలు న్యాయ పోరాటం సరైన రీతిలో ఎందుకు జరగడం లేదని…

ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు.. అండగా ఉంటా

– ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం దీక్ష చేస్తున్న అశోక్‌ – హాస్పిటల్‌లో పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టిన అశోక్‌ను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌లో ఎంపీ ఈటల…