Category తెలంగాణ

ప్రజావాణిలో 257 అర్జీలు

– సమస్యల పరిష్కారానికి నేరుగా అధికారులకు ఫోన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: రాష్ట్ర ప్రభుత్వం మ‌హాత్మా జ్యోతిరావుబాఫూలే ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్రతి వారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం 257 అర్జీలు వచ్చాయి. వాటిలో గృహ సంబంధిత దరఖాస్తులు 38, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 108 అర్జీలు, రెవెన్యూ శాఖకు సంబంధించి…

విద్యార్థుల అభివృద్ధికి ‘సాక్‌’ దోహదం

– ప్రిన్సిపాల్‌ కె.అశోకరెడ్డి ఉద్బోధ – కిట్స్‌ వరంగల్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటు వరంగల్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: కాకతీయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ వరంగల్‌ (కిట్స్‌ వరంగల్‌-కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌(సాక్‌) కొత్త కార్యవర్గం ఎంపికైంది. కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.అశోక రెడ్డి కిట్స్‌ వరంగల్‌…

వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నాణ్యమైన విద్య

– వ్యవసాయ వర్సిటీతో పూలే గురుకుల సొసైటీ ఒప్పందం – బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కీలక సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మహాత్మా జ్యోతిరావు బాపూలే గురుకుల సొసైటీ, ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారుల కీలక సమావేశం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన మంగళవారం…

పుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: పుట్‌బాల్‌లో విశిష్ట ప్రతిభను చూపుతున్న గుగులోతు సౌమ్య ఇటీవల అఖిల భారత పుట్‌బాల్‌ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నది. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి,…

పేదల ఆకలి తీర్చే రేషన్‌ డీలర్లకే కష్టాలు

– కమీషన్‌ చెల్లించకపోవడంతో పస్తులుండే పరిస్థితి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ల‌క్ష్యంపై హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నెలలతరబడి కమీషన్‌ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ డీలర్ల జీవితాలతో చెలగాటమాడటం దుర్మార్గమని బీఆర్‌ఎస్‌ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ…

మిషన్‌ ‌భగీరథతో రూ.42వేల కోట్లు వృధా

– ఒక్క ఇంటికీ నీరు ఇచ్చిన దాఖలాలు లేవు – రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కెసిఆర్‌ ‌ప్రభుత్వం – మంత్రి వివేక వెంకటస్వామి విమర్శలు మంచిర్యాల,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్‌ ‌భగీరథ పథకం అట్టర్‌ ‌ఫ్లాప్‌ అని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. రూ.42 వేల కోట్లతో పథకం తీసుకొచ్చి ఒక్క ఇంటికీ…

అంతా తానై వ్యవహరించిన సీతక్క

– మేడారం పనులపై సీఎంను ఒప్పించడంలో సఫలం – అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి పట్టు – పూజారులను ఒప్పించడంలోనూకీలక పాత్ర – క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొదటి సీఎం రేవంత్‌ మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: మేడారం అభివృద్ధి పనులు, మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌ అంశాలపై సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల…

పిడుగు పడి యువకుడి మృతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి గ్రామంలో పిడుగు పడి యువకుడు మృతి చెంద‌డంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో తన తల్లిదండ్రులతో కలిసి పని చేస్తున్న క్రమంలో యువకుడు మొద్దు రాకేష్ ముదిరాజ్ (25) పై పిడుగు పడి…

సేవే నిజమైన సంపద

– అగ్రసేన్‌ మహారాజ్‌ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది – అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 :సేవే నిజమైన సంపద అని చాటి చెప్పి న అగ్రసేన్‌ మహారాజ్‌ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తీర్చి…