Category తెలంగాణ

సరూర్‌నగర్‌లో 29న ‘గిన్నిస్‌’ బతుకమ్మ పండగ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ఈనెల 28న ఎల్‌.బి. స్టేడియంలో నిర్వహించతలపెట్టిన వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డ్‌ బతుకమ్మ ఈవెంట్‌ను 29వ తేదీకి వాయిదా వేసినట్లు పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ బతుకమ్మ ఉత్సవాన్ని సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. బతుకమ్మ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరవుతారని తెలిపింది.…

పిసి ఘోష్‌ ‌కమిషన్‌ ‌నివేదికను కొట్టేయండి

-హైకోర్టులో సవాల్‌ ‌చేసిన ఐఏఎస్‌ ‌స్మితా సబ‌ర్వాల్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:  ‌సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబ‌ర్వాల్‌ ‌తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్‌ ‌చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్‌ ‌చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌…

నల్గొండ ఎప్పటికీ కాంగ్రెస్‌ అడ్డానే

కార్యకర్తలే కాంగ్రెస్‌ ‌పార్టీకి బలం:  మంత్రి  కోమటి రెడ్డి  నల్లగొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23:‌బీఆర్‌ఎస్‌  ‌పార్టీ నాలుగు ముక్కలయ్యిందని..అది మునిగిపోయే నావ అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ ‌రెడ్డి అన్నారు.  నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన..నల్గొండ జిల్లాలో  ఓ నాయకుడు ఉన్నాడు.. ఎప్పుడూ గెలిచిన రెండు వేల లోపు మెజార్టీనే ఇక…

సింగరేణి అభ్యున్నతికి కృషి

– కాకా నుంచి నేటి వరకు ప్రత్యేక శ్రద్ధ – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి పెద్దపల్లి ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 23: ‌సింగరేణి సంస్థ లాభాల్లో ఉండడానికి దివంగత నేత, తన తండ్రి కాకా వెంకటస్వామి కారమణని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి అన్నారు. కాకా నుంచి తన తనయుడి వరకు సింగరేణి ఉన్నతికి కృషి చేస్తున్నారని అన్నారు. మంగళవారం…

23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు స్టే

– మేమంతా గిరిజ‌నేత‌రుల‌మే – మా గ్రామాలను గిరిజన గ్రామాలుగా ఎలా గుర్తిస్తారు – మంగపేట మండలంలోని 23 గ్రామాల ప్రజల వాదన న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 23: ‌ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు…

వరంగల్‌లో కొత్తగా వెల్‌నెస్‌ ‌సెంటర్‌

– ‘ఎక్స్ ‌’ వేదికగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23: ‌వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం సైన్యాధారిత ఉద్యోగులు, పింఛన్‌ ‌పొందే పౌరులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొత్త సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ‌హెల్త్ ‌స్కీమ్‌ ‌వెల్‌నెస్‌ ‌సెంటర్‌ని ఆమోదించింది. ఈ సౌకర్యం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్‌లకు ఉపయోగపడనుంది. అయితే,…

చార్మినార్‌ ‌వద్ద బిజెపి బతుకమ్మ

– పాల్గొన్న నేతలు, నటి ఖుష్బూ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌23:‌బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్‌ ‌వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, ప్రజలు, సాంస్క•తిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ ‌రావు, తమిళ్‌నాడు బీజేపీ నేత, సినీ…

మీ సృజనాత్మకతతో కొత్త శిఖరాలకు తెలుగు చిత్రసీమ

– భగవంత్‌ కేసరి, హునుమాన్‌ బృందాలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు అందుకున్న భగవంత్‌ కేసరి చిత్ర బృందానికి, యానిమేషన్‌ అండ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఉత్తమ చిత్రం పురస్కారం…

హాస్పిటల్‌లోనే హాస్టల్‌ ఉంటే అందరికీ ఉపయోగమే

– నిలోఫర్‌ ప్రాంగణంలో హాస్టల్‌ నిర్మాణానికి స్థల పరిశీలన – మంత్రి ఆదేశాలతో హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సమావేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: నిలోఫర్‌ హాస్పిటల్‌ ప్రాంగణంలోనే హాస్టల్‌ ఉండడం వల్ల డాక్టర్లతోపాటు, రోగులకు కూడా మేలు కలుగుతుందని హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా జడ్‌ చొంగ్తూ అన్నారు. దీనివల్ల వందలాదిమంది డాక్టర్లు 24 గంటలపాటు…